ఎవరు అబద్ధం ఆడుతున్నారు..ట్రంపా మోదీనా!?
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ కోరలేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం రాజ్యసభలో పేర్కొన్నారు. మోదీ తన...