న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులకు మరణ శిక్షణను డెత్ వారెంట్ లో పేర్కొన్నట్లుగా జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాదని బుధవారం ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్,...
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ రెండు రోజుల క్రితం...