లక్నో: బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని గుర్తించి బయటకు పంపేందుకు అస్సాంలో జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్ఆర్సి) రూపొందించడం అనే తతంగం జరిపితే ఉత్తరప్రదేశ్లో ఆ మాత్రం కూడా లేకుండా ‘విదేశీయుల’ను బయటకు...
ముజఫర్నగర్ అల్లర్లకు నిరసనగా లక్నోలో ప్రదర్శన చేస్తున్న వారిపై లాఠీఛార్జి చేస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు. file photo ముజఫర్ నగర్లో 2013వ సంవత్సరంలో జరిగిన అల్లర్ల సందర్భంగా 100 మందిపై పెట్టిన 38 కేసుల...