NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ జయహో బీసీ మహాసభ గ్రాండ్ సక్సెస్ .. నేతలు ఎవరు ఏమన్నారంటే..?

వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన జయహో బీసీ మహా సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రాష్ట్ర నలుమూలల నుండి వేలాది సంఖ్యలో మహాసభకు తరలివచ్చారు. ఈ మహాసభకు దాదాపు 85 మందికి ఆహ్వానాలు పంపారు. బీసీ వార్డు మెంబర్ మొదలు కొని పార్లమెంట్ సభ్యుల వరకూ, వివిధ కార్పోరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న వారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు మహాసభకు హజరైయ్యారు.

AP CM YS Jagan

 

ఈ సందర్బంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు బీసీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. మంత్రివర్గం మొదలు కొని రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్, మేయర్ ఇతర నామినేటెడ్ పదవుల్లో బీసీ సామాజికవర్గ నేతలకు అత్యధికంగా అవకాశం కల్పించింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో 60 శాతంకు పైగా బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత వైసీపీదేనని తెలిపారు. చంద్రబాబు హయాంలో బీసీలకు అన్ని రకాలుగా జరిగిన అన్యాయాన్ని వివరించారు.

Jayaho BC Mahasabha

 

నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు అని అన్నారు సీఎం జగన్. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదనీ, బ్యాక్ బోన్ క్లాసులని, వెనుకబాటు కులాలు కాదనీ.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు ఈ మూడేళ్లలో మన ప్రభుత్వం వేసిందని చెప్పారు. బీసీ కులాలు అన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్ర లో చెప్పాననీ, ఆ విధంగా రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేశానని చెప్పారు. దేశంలోనే తొలి సారిగా శాశ్వత బీసీ కమిషన్ తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్న విప్లవాత్మకమైన మార్పులను ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ, దుష్ట చతుష్టయం, ఎల్లో మీడియా అంటూ మరో మారు విమర్శలు చేసిన సీఎం జగన్ .. రాబోయే ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని ప్రజలకు చెప్పాలన్నారు. 2024 ఎన్నికల్లోనూ మన ప్రభుత్వమే ఇంతకంటే ఎక్కువగా విజయం సాధిస్తుందని అన్నారు.

పలువురు మంత్రులు తమ ప్రసంగాల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీసీలకు జరిగిన మేలును, పదవుల పంపిణీ తీరును వివరించడంతో పాటు చంద్రబాబు బీసీల పట్ల వ్యవహరించిన తీరును విమర్శించారు. బీసీల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్న జగన్మోహనరెడ్డిని కీర్తించారు. మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణమూర్తి అయితే ఏకంగా జగన్మోహనరెడ్డిని విష్ణుమూర్తి అవతారంగా సంభోధించారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju