Nindu Noorella Saavasam March 30 2024 Episode 198: ఏంటి పిల్లలు ను ఆయనకు దూరం చేస్తావా గేటు కూడా దాటనివ్వను చూస్తూ ఉండు అని ఛాలెంజ్ చేస్తుంది భాగమతి. అ తాళిని పట్టుకుని కోపంగా చూస్తుంది మనోహరి. కట్ చేస్తే, ఏంటి ఇది జరగబోయేది జరుగుతుంది నిజమా ఇదే దైవ నిర్ణయం స్వామి ఇలా ఎందుకు చేయాలనుకున్నావు సామీ పండితులు గాని ఎవరు ఇలా జరుగుతుందని నాకు చెప్పలేదు అని ఘోర అంటూ ఉండగా మనోహరి అక్కడికి వస్తుంది. మనోహర్ని చూసి ఘోర నవ్వుతాడు. ఎందుకలా నవ్వుతున్నావ్ అని మనోహరి అడుగుతుంది. కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా ఇలాగే నవ్వుతావు అని ఘోర అంటాడు. మూడు రోజుల్లో నీ పెళ్లి జరగబోతుంది అని ఘోర అంటాడు. నా పెళ్లి జరగబోతుందని మీకు ఎలా తెలుసు అని మనోహరి అంటుంది.
మూడు రోజుల్లో జరుగుతున్న నీ పెళ్లిని ఆపడానికి అరుంధతి అని శక్తి వస్తుంది అని ఘోర అంటాడు. అలాంటి శక్తులు ఎన్ని వచ్చినా నా పెళ్లిని ఆపలేవు అని మనోహరి అంటుంది. నువ్వు అలా అనుకోవడమే పొరపాటు చేస్తున్నావ్ అని ఘోర అంటాడు. నా పెళ్లిలో ఏం జరుగుతుంది నీకు కనిపించిందా చెప్పు అని మనోహరి అంటుంది. ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ నువ్వు అనుకున్నది జరగదు పౌర్ణమి నాడు అరుంధతికి శక్తి వస్తుంది అని ఘోర చెబుతాడు. ఆరోజు నాకు అమరేంద్ర కి పెళ్లి జరగకుండా ఇంకెవరితో జరుగుతుంది అని మనోహరి అంటుంది. భాగమతితో జరుగుతుంది అని మంగళ అంటుంది.
ఏం మాట్లాడుతున్నావ్ ఏమైనా చూసావా అని మనోహరి అంటుంది. నీ పెళ్లి నేను చూడలేదు మేడం కానీ భాగీ పెళ్లి జరుగుతుందని పంతులుగారు చెప్తుంటే విన్నాను అని మంగళ చెబుతుంది. అంతా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి ఆపాలి అని ఘోర అంటాడు.చూడుమనోహరి ఆ పెళ్లి ఆగిపోయి నీతో పెళ్లి జరిగితే నాకు రావాల్సి కమిషన్ వస్తుంది ఎలాగైనా సరే ఆ పెళ్లి ఆపాలి అని మంగళ అంటుంది. కట్ చేస్తే, భాగమతి వాళ్ళ ఫ్రెండ్ గరుడ కి ఫోన్ చేస్తుంది. రేపు కలవడం కుదరదు గరుడ దేవుడా రేపు గరుడని కలవకుండా ఏదైనా మ్యాజిక్ చేయొచ్చుగా అని భాగమతి అనుకుంటుంది. కట్ చేస్తే,దేవుడా అలా అనుకున్నాను లేదు ఇలా మ్యాజిక్ చేసి వంటలన్నీచేసి నాకోసం పెట్టావా అని చూస్తూ ఉండగా అమరేంద్ర కనిపిస్తాడు ఇవన్నీ మీరు చేశారా అని అడుగుతుంది భాగమతి. అవును మిస్సమ్మ పిల్లలని వెళ్లి రెడీ చేసి నువ్వు వెళ్లాల్సిన పనికి వెళ్లొచ్చు అని అమరేంద్ర జ్యూస్ తాగి పిల్లల్ని రెడీ చేయని చెబుతాడు. భాగమతి జ్యూస్ తాగుతుంది. కట్ చేస్తే, పిల్లలు వెళ్లి పోతున్నందుకు ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. గుప్తా గారు ఏదో ఒకటి చేసి పిల్లలు క్యాంపుకు వెళ్ళకుండా చేయండి అని అరుంధతి అంటుంది.
ఏది జరగవలెను అదే జరుగుతుంది బాలిక అని గుప్తా అంటాడు. పిల్లలు క్యాంపుకు వెళ్లలేక బాధపడుతూ ఉంటే మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అరుంధతి అంటుంది. ఇక్కడ ఉండి నీ పిల్ల పిచ్చుకలు బాధపడడం కంటే దూరంగా వెళ్లి సంతోషంగా ఉండడమే మంచిది అని గుప్తా అంటాడు. ఇంతలో ప్రిన్సిపల్ మేడం వస్తుంది. ఇప్పుడు ఎలా పిల్లలు వెళ్లలేక పోమని చెప్పలేక బాధపడుతూ ఉంటారు అని టెన్షన్ పడుతుంది అరుంధతి. ఇప్పుడు మేడం కూడా వచ్చేసింది ఏమి చేసి పిల్లలను ఆపుదాం మిస్సమ్మ అని టెన్షన్ పడుతూ ఉంటాడు రాథోడ్. కట్ చేస్తే, అందరూ కిందికి రండి పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్లడానికి ప్రిన్సిపల్ గారు వచ్చారు అని మనోహరి పిలుస్తుంది. అంజు రా కిందికి వెళ్దాం అని అమృత అంటుంది. మీరు వెళ్ళండి నేను రానని డాడీకి చెప్పేస్తాను అని అంజలి అంటుంది.
అంటే డాడీ కి ఎదురు మాట్లాడతావా అని ఆకాష్ అంటాడు. అ మనోహరి ఆంటీ డెసిషన్ పైన్ల్ అవ్వడమేంటి ఇంకా తను మనకి పిన్ని కూడా కాలేదు అని అంజలి అంటుంది. అంజలి నాన్న మనల్ని పంపించాలనుకున్నాడు అంటే మన మంచి కోసమే అయ్యుంటుంది అని అమృత సర్ది చెబుతుంది. పిల్లలు నలుగురు కిందికి వస్తారు. బాయ్ తాతయ్య బాయ్ నాయనమ్మ అని పిల్లలు చెబుతారు. అమ్ములు వీళ్ళని నువ్వే చూసుకోవాలి టైం కు తినేలా చెయ్ అని నిర్మల చెబుతుంది. పిల్లలు నలుగురు వెళ్లి అమరేంద్రని హగ్ చేసుకుంటారు. డాడీ ఒకసారి అమ్మ ఫోటో కి దండం పెట్టుకొని వస్తాం అని పిల్లలు అంటారు. సరే అని అమరేంద్ర అనగానే పిల్లలు నలుగురు వెళ్లి అరుంధతి ఫోటోకి దండం పెట్టుకుంటారు. అమ్మ మేము క్యాంపుకు వెళ్లడం ఇష్టం లేదమ్మా ఎలాగైనా నువ్వే ఆపాలి అని అరుంధతి ఫోటో పట్టుకొని పిల్లలు నలుగురు ఏడుస్తారు ఎప్పటినుంచో మేడం ఫోటో చూడాలని అనుకుంటున్నాను ఎలాగైనా సరే మేడం ఫోటో నేను చూడాలి అని భాగమతి వెళుతుంది.
ఇప్పుడు భాగమతి ఫోటో చూస్తే నిజం తెలిసిపోతుంది ఇప్పుడెలా అని టెన్షన్ పడుతుంది అరుంధతి. ఆగు మిస్సమ్మ ఎక్కడికి వెళ్తున్నావ్ అని మనోహరి అడుగుతుంది. అదే సార్ వాళ్ళ మేడం ఫోటో చూద్దామని వెళుతున్నాను అని భాగమతి చెబుతుంది.చూడు మీసమ్మ ఎప్పుడు పడితే అప్పుడు అమర్ రూమ్ లోకివెళ్లడం లాంటివి చేయకు ఎందుకంటే లోకం మన అంత మంచిగా లేదు మిస్సమ్మ ఎక్కడో దాకా ఎందుకు మొన్న మీ పిన్ని నీ పెళ్లిలో ఎన్ని మాటలు అనింది తెలుసు కదా అని మనోహరి అంటుంది. మనోహరి ఏంటి అక్కడ అని అమరేంద్ర అంటాడు. నువ్వు కొద్దిసేపు ఆగ అమర్ ఆంటీ నేనన్నది ఏమైనా తప్పుగా ఉందా అని మనోహరి అంటుంది. వాళ్లు ఏమీ మాట్లాడరు. అర్థమైంది అనుకుంటా పద అని మనోహరి కిందికి వచ్చేస్తుంది. పిల్లలు రెడీ అయ్యారా అని అమరేంద్ర అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!