అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొలువుల జాతర మొదలైంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు:
శ్రీకాకుళం- 107, విజయనగరం-119, కర్నూలు-88
విశాఖ- 105, తూ.గో- 92, ప.గో- 21
కృష్ణా- 19, గుంటూరు- 48, ప్రకాశం- 167
నెల్లూరు- 62, చిత్తూరు- 134, అనంతపురం- 38
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
APPSC-PANCHAYAT-SECRETARY-GRADE-IV-Notification-2018