బెంగుళూరు(కర్నాటక), జనవరి28: జోష్ ఎలా ఉంది అంటూ దేశ రక్షణ శాఖామంత్రి నిర్మలా సీతారామన్ నినాదాలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ నేపధ్యంలో తీసిన యూరి సినిమాను ఆమె ఆదివారం బెంగుళూరులో మాజీ సైనికులతో కలసి వీక్షించారు. సినిమా చూస్తూ మంత్రి జోష్ ఎలా ఉంది, జై హింద్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అయింది.
(వీడియో కోసం కింద క్లిక్ చేయగలరు)
How’s the josh?! pic.twitter.com/8hxuCxt0P5
— Nirmala Sitharaman (@nsitharaman) January 27, 2019