Poonam Pandey: బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు కాంట్రవర్సీయల్ తో మంచి గుర్తింపునే పొందింది. ఈమెకి సోషల్ మీడియా అయినా ఆమె ఇల్లు అయినా ఒకటే. ఆమె బిహేవియర్ కి ఆడవాళ్లు సైతం సిగ్గు పడతారు. అంత దారుణంగా ప్రవర్తిస్తది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈమె చనిపోయినట్లు తెలుస్తుంది.
ఈమె గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు ఈమె కుటుంబం పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక దీంతో బాలీవుడ్ పరిశ్రమ మొత్తం షాక్ అయింది. మొన్న నిన్నటి వరకు ఎంతో హుషారుగా కనిపించిన ఈమెకి సడన్ గా ఇలా జరగడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇక ప్రస్తుత కాలంలో చాలామందికి గర్భాశయ క్యాన్సర్ ఏర్పడుతుందని నిపుణులు తమ అధ్యయనాలు ద్వారా ప్రకటించారు. సర్వికల్ క్యాన్సర్ అనే వ్యాధి ఆడవారికి ఎక్కువగా వస్తుంది. దీనిపై కూడా కేంద్రం అప్రమత్తం అయ్యింది.
ఇక తాజాగా నిర్మల్ సీతారామన్ ఈ వ్యాక్సిన్ కి బడ్జెట్ పంపడం జరిగింది. ఇందుకు సంబంధించి సర్వికేజ్ క్యాన్సర్ డిపార్ట్మెంట్ వ్యాక్సిన్ ఏపించుకోవాలి అని ప్రకటించారు కూడా. 9 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న ఆడవారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని లేదంటే గర్భాశయ క్యాన్సర్ తో చాలామంది మరణిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ క్యాన్సర్ తోనే పూనం పాండే కూడా మరణించడంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది.
ఈ వ్యాక్సినేషన్ ని సాధ్యమైనంత త్వరగా వేసేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఈమె బాలీవుడ్ లో కావచ్చు మోడలింగ్ రంగంలో కావచ్చు మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తి. ఇక గొప్ప పేరు సంపాదించుకున్న సెలబ్రిటీలకే ఈ సమస్య ఏర్పడితే సాధారణమైన వారిలో మరింత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే వారు చేసే డైట్ అండ్ హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. అయినప్పటికీ పూనం పాండేకి ఎలా జరగడం గమనార్హం. ఇక ఈ మూలంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ వ్యాక్సిన్ లని రెడీ అయ్యారు.