నాగార్జున, ధనుష్ హీరోలుగా ఓ తెలుగు, తమిళ చిత్రం కొన్నిరోజుల క్రితం స్టార్టయ్యింది. ధనుష్ ఈ చిత్రంలో నటిస్తూ డైరెక్షన్ కూడా చేసేలా ఓకే అయ్యింది. అదితిరావు హైదరి హీరోయిన్గా ఫైనల్ అయ్యింది. సినిమా స్టార్టింగ్కు ముందు ఫైనాన్సియల్ గొడవల కారణంగా సినిమా ఆగిపోయింది. అయితే మళ్లీ స్టార్ కానుందని సమాచారం. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించి నాగార్జున ఫోటోషూట్ జరిగింది. నాగార్జునకు శివుడు వేషం వేసి ఫోటో షూట్ చేశారు. ఇప్పటి వరకు అన్నమయ్య, శిరిడీసాయి, శ్రీరామదాసు, నమో వేంకటేశాయ .. చిత్రాల్లో భక్తుడిగానే మెప్పించిన నాగార్జున ఈసారి ఏకంగా దేవుడి పాత్రలో కనపడబోతున్నారు. ఏదైతేనేం ఆగిపోయిందనుకున్న నాగార్జున సినిమా మళ్లీ స్టార్ట్ అయ్యింది.
previous post
next post
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!