Trinayani March 5 2024 Episode 1180:నాగయ్య అఖండస్వామిని కాటు వేస్తాడు.అది చూసి అందరూ భయభ్రాంతులై పోతారు.నాగయ్య నన్ను కాటేశాడు అని అఖండ స్వామి అంటాడు.హరే వేలు నుంచి రక్తం వస్తుంది అని విశాల్ అంటాడు. నీ నుదుటేనా కుంకుమ పెట్టాలనుకోవడం తప్పైపోయింది అని అఖండ స్వామి అంటాడు.మా అత్తయ్య మహాసాద్వి ఆవిడకి ఎలా పెడతావయ్యా నువ్వు బొట్టు పరపురుషుడివి డాక్టర్ దగ్గరికి వెళ్లి కట్టించుకో కట్టు అని హాసిని అంటుంది.గురువుగారి దగ్గరికి తీసుకువెళ్లి కట్టు కట్టిద్దాం అని నైని అంటుంది. మీరు ఎలా తీసుకువెళ్తారు మేమే తీసుకువెళ్తాం అంటూ తిలోత్తమ్మ వాళ్ళ ఆఖండ స్వామిని తీసుకొని వెళ్తారు. కట్ చేస్తే, అమ్మ వాళ్లు ఫోన్ ఎత్తడం లేదు వదినా అని విశాల్ అంటాడు. కార్లో ఫోన్ పెట్టి అఖండ స్వామిని తీసుకువెళ్లారేమో విశాల్ అని హాసిని అంటుంది. మనం ఎవరమన్నా వెళ్తే బాగుండేది అని నైని అంటుంది. అసలు అఖండ స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు నైని పాము కాటు వేస్తుందని నీకు ముందే తెలియదా అని విశాల్ అంటాడు. తెలుసు అని నైని అంటుంది. తెలిసి ఎందుకు చెప్పలేదు అని విశాల్ అంటాడు. సర్వం తెలిసిన స్వామికి నేనేం చెప్పనని ఉరుకుందేమో చెల్లి అని హాసిని అంటుంది.
Trinayani Today Episode March 5 2024 Episode 1180 Highlightsశత్రువైన ఆ రక్షించాలనుకుంటావు కదా ఎందుకు చెప్పలేదు అని విశాల్ అంటాడు. ప్రాణం కన్నా మనం గొప్పది గాయత్రి అమ్మగారి నుదిటి నా బొట్టు పెట్టడానికి ఆయనెవరు బాబు గారు అని నైని అంటుంది. పరీక్షించాలనుకున్నాడేమో చెల్లి అని హాసిని అంటుంది. కావాలంటే ఆధారాలు చూపెట్టమనండి అంతేకానీ ఆమెకు కుంకుమ అద్దాలనుకుంటే ఆ చేతి వేళ్ళకి రక్తమే వచ్చింది గండం వస్తుందని ఉండరు ఎందుకంటే ఆమె రాక గమనించి ఉండరు ఎవరి ఏ విషయంలోనైనా జాలి చూపిస్తానేమో కానీ గాయత్రి అమ్మ గారి విషయంలో మాత్రం జాలి చూపించను అని నైని అంటుంది. చెల్లి అది ఫోటో నే కదా అని హాసిని అంటుంది. అక్క అది అందరికీ ఫోటోనే అనిపించొచ్చు కానీ నాకు గాయత్రి అమ్మగారు చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తుంది అంటూ నైని వెళ్ళిపోతుంది. చెల్లి దీనికే ఇలా చేసింది అంటే గాయత్రి పాప విషయం దాచి పెట్టమని తెలిస్తే ఇంకేం చేస్తుందో అని హాసిని అంటుంది. ఏం చేయాలో ఆలోచిద్దాం లే వదిన అని విశాల్ అంటాడు. కట్ చేస్తే, గురువుగారు అఖండ స్వామికి పాము విషానికి పసరు నోట్లో పోస్తాడు.
ఏదో తాయత్తు తీసి జపించి కళ్ళు తెరువు అఖండ స్వామి అని చెబుతాడు. అఖండ స్వామి లేచి నాగయ్య కాటుకి బ్రతకడం దుర్లభం కానీ నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు అని అఖండ స్వామి అంటాడు. హాస్పిటల్ కి తీసుకు వెళ్దాం అనుకున్నాను స్వామి కానీ నైని ఇక్కడికి తీసుకు వెళ్ళమనింది అని వల్లభ అంటాడు. ఇక్కడికి తీసుకు వచ్చినందుకు నేను ప్రాణాలతో మిగిలాను అని అక్కడ స్వామి అంటాడు. స్వామిని కాపాడినందుకు కృతజ్ఞతలు స్వామి అని తిలోత్తమ అంటుంది. నాగయ్య ఎందుకు కాటేశాడు అని గురువుగారు అడుగుతాడు. ఊరికే పాము కాటు వేయలేదు గురువుగారు అని అఖండస్వామి అంటాడు. గాయత్రి దేవికి కుంకుమ పెట్టాలని చూసారు అని గురువుగారు అంటారు. అరే పెద్దమ్మకు పెట్టాలనుకోలేదు గురువుగారు అని వల్లభ అంటాడు. గాయత్రీ దేవి పునర్జన్ ఎత్తిందని తెలుసుకోవాలని ఆరాటంతో చేశాను కానీ దురుద్దేశం లేదు గురువుగారు అని అఖండ స్వామి అంటాడు.
ఇకమీదటైనా అలాంటి పిచ్చి పనులు చేయకండి అని గురువుగారు అంటారు.గురువుగారు తులసీదళాలని అఖండస్వామికి ఇచ్చి ఇక పాములు నీ జోలికి రావు వెళ్ళు అని అంటాడు. ధన్యుణ్ణి స్వామి మనసులో ఏమి పెట్టుకోకుండా నన్ను కాపాడినందుకు అంటూ అక్కడ స్వామి వెళ్ళిపోతూ ఉంటాడు. అఖండ స్వామి మీరు మా ఇంటికి మళ్ళీ రారు కదా ఆ తులసి దళలు మాకిస్తే మేము పాములు రాకుండా చేసుకుంటాం అని తిలోత్తమ అంటుంది. మాలాంటి సాధువులని అడిగిన తర్వాత ఇవ్వకుండా ఎలా ఉంటాం తిలోత్తమ అని అఖండ స్వామి తులసి దళాలు ఇస్తాడు. అవి తీసుకొని వెళ్ళిపోతుంది తిలోత్తమ.కట్ చేస్తే,పావన మూర్తి దురంధర గాయత్రి పాపని ఆడిస్తూ ఉంటారు. బాబాయ్ పాపని ఆడిస్తూ ఉండండి నేను పాలు వేడి చేసుకోవస్తాను అంటూ నైని కిచెన్ లోకి వెళ్తుంది. ఇంతలో వల్లభ తిలోత్తమ ఇంటికి వచ్చి తులసీ దళాలు ఇంటి చుట్టూ వేస్తూ ఉంటారు. మమ్మీ ఈ తులసీ దళాలు ఎందుకు వేస్తున్నావ్ అని వల్లభ అడుగుతాడు. ఏమొ లేదురా ఇప్పుడు నాగయ్య ఇంట్లోకి రాకుండా చేయాలి అంటే ఈ తులసీ దళాలు వెయ్యాలి కదా అని తిలోత్తమ అంటుంది.
ఎందుకు మమ్మీ నాగయ్య వచ్చి మనల్ని కాటేస్తాడా అని వల్లభ అంటాడు. కాదురా అఖండ స్వామి వచ్చి కూడా గాయత్రీ అక్క నీ కనిపెట్టా లేక పోయాడు ఇప్పుడు మనం తెలివి ప్రదర్శించి గాయత్రి అక్కని కనిపెట్టాలి అని తిలోత్తమ అంటుంది. అన్నీ తెలిసిన గురువుగారే కనిపెట్టలేకపోయారు మనం ఎలా కనిపెడతామమ్మా అని వల్లభ అంటాడు. ఇప్పుడు నైని పాలు వేడి చేస్తుంది కదరా అందులో విషయం కలిపితే ఆ పాలలో విషం ఉందనే నైని కనిపెడితే గాయత్రీ పాప గాయత్రీ దేవి కాదని తెలిసిపోతుంది లేదంటే గాయత్రి అక్కని అర్థమవుతుంది అని తిలోత్తమ అంటుంది. ఇప్పుడు పాలలో విషం ఎలా కలుపుతావు మమ్మీ ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చింది అన్నావు కదా నిజం తెలిస్తే నైని చంపేస్తుంది అని వల్లభ అంటాడు. చూద్దాం రా నైని కానీపెడుతుందా లేదా అని ఎత్తిరోత్తమ అంటుంది.నైని పాలు వేడి చేస్తూ కబోర్డులో చక్కెర కోసం వెళుతుంది. నైని షుగర్ కోసం పక్కకు జరగగానే తిలోత్తమ వెళ్లి పాలలో విషం కలుపుతుంది. అది తెలియని నైని పాలు డబ్బాలో పోస్తుంది. మమ్మీ డబ్బాలో పోస్తుంది కనిపెట్టలేదు అని వల్లభ అంటాడు. చూద్దాం పదరా గాయత్రి తాగుతుందా లేదా అని తిలోత్తమ అంటుంది.కట్ చేస్తే,పుండరీనా దాన్ని గానవిని కూడా తీసుకువస్తే బాగుండేది కదా వదినా అని విక్రాంత్ అంటాడు. పిల్లల్ని అందర్నీ ఒక దగ్గర చేరిస్తే మనల్ని ఆడిస్తారు విశాల్ చాలా తెలివి మీరు పోయారు అని హాసిని అంటుంది.ఇంతలో సుమన వస్తుంది.
ఉలొచ్చిని కూడా తీసుకురావాల్సింది ఆడుకునేది కదా అని విక్రాంత్ అంటాడు. పగలైతే పాపగా ఉంటుంది నైట్ కదా బాబు పాము పిల్లగా ఉంటుంది అని పావన మూర్తి భయపడతాడు. అందుకే ఉలోచిని ఇక్కడికి తీసుకు రాను అని సుమన అంటుంది. ఏమన్నావ్ రా అని తిలోత్తమ అంటుంది. ఏదో ఒకటి అనుంటాల్లే మమ్మీ చిన్న మరదల్ని అని వల్లభ అంటాడు. అన్నయ్య విక్రాంత్ గానవి ని పుండరీనా దాన్ని కూడా తీసుకువస్తే ఆడుకునే వాళ్లు కదా అని అన్నాడు వదిన వద్దు అనింది ఉలొచినన్న తీసుకురాక పోయావు అని విక్రాంత్ అన్నాడు సుమన తీసుకురానన్నది అని విశాల్ అంటాడు. పాలు వేడి చేశాను ఉలోచికి పట్టు అని నైని అంటుంది. ముందు గాయత్రి పాప తాగనివ్వండమ్మా అని డమ్మక్క అంటుంది. చెల్లి పాల డబ్బా పాపకి తనే తాగుతుంది అని హాసిని అంటుంది.వద్దక్క కింద పారబోస్తుంది అని నైని అంటుంది. నైని మా అమ్మ పేరు పెట్టుకున్నా గాయత్రి పాప మా అమ్మలాగే ప్రవర్తిస్తుంది పర్వాలేదు ఇవ్వు అని విశాల్ అంటాడు. పాలు తాగి అంతవరకే అలా ఉంటుంది బ్రో. ఆ తర్వాత మనల్ని ఆడిస్తుంది అని విక్రాంత్ అంటాడు. నైని గాయత్రి పాపకి పాలు ఇస్తుంది. పాప పాల డబ్బా పట్టుకొని తిలోత్తమ వంక చూస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!