న్యూస్యూపీలో ఘోర ప్రమాదం..యమునా నదిలో మునిగిపోయిన పదవ..20 మంది గల్లంతుsharma somarajuAugust 11, 2022 by sharma somarajuAugust 11, 2022ఉత్తరప్రదేశ్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా కొట్టిన సంఘటనలో దాదాపు 20 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 30 నుండి 50 మంది ప్రయాణికులు...