న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. శనివారం 407 ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) ఆదివారం ఉదయానికి 600కు పెరిగింది. ఈ కాలుష్యం ఫలితంగా ఉదయం 32...
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీపావళి పండుగ రోజు జరిపిన బాణాసంచా పేలుళ్లతో భారీగా వాయుకాలుష్యం వెలువడింది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది. పటాకులు భారీగా కాల్చడంతో గాలి...