ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసులకు అందించే భీమాను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తం లక్షా 50 వేల నుంచి...
ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ అప్రమత్తమైంది. ఇప్పటివరకు అటకెక్కిన అభివృద్ధి అంశాన్ని వైసీపీ ఇప్పుడు పట్టించుకుంటోంది.ఇంకా చెప్పాలంటే నంద్యాల ఉప...
అమరావతి: రెవెన్యూ అధికారుల పనితీరుపై నిత్యం ఎక్కడో ఒక చోట రైతులు ఆందోళన, నిరసనలు చేయడం కనబడుతోంది. తాజాగా కృష్ణాజిల్లా నందిగామ తహశీల్దార్ కార్యాలయం ముందు ఉద్యోగుల వైఖరిపై గురువారం ఒక రైతు నాగలితో...