Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం… Read More
Janasena: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. మరో రెండున్నరేళ్లకు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండి రాజకీయ పక్షాలు కరసత్తు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం… Read More
(న్యూఢిల్లీ నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రతినిధి) బీజెపీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో… Read More
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శీ లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయ రథం అగ్నికి ఆహుతి అవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనకు బయలుదేరుతుండటం… Read More
కర్నూలు: కర్నూల్ జిల్లా జోహారాపురంలో హంద్రీనీవా బ్రిడ్జి పనులను గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం కర్నూలు శివారులో జీ ప్లస్ 2 గృహాలను ఆయన పరిశీలించారు.… Read More
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ… Read More
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానుల విషయంపై… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళుతున్నారు. బిజెపితో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీ పెద్దలతో… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్కు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని… Read More
అమరావతి: అవకాశ వాద రాజకీయాలకు చిరునామాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సైద్ధాంతిక విలువులు మరిచాడని విమర్శించారు.… Read More
అమరావతి: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.… Read More
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: బిజెపి నేతలతో చర్చించాల్సిన అంశాలపై పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ హోటల్ నందు… Read More
కాకినాడ: వైసీపీ నేతల భాష దారుణంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో ఇటీవల వైసీపీ దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను మంగళవారం పవన్… Read More
కాకినాడ: వైసీపీ దాడుల్లో గాయపడ్డ జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తుర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం వైసిపి నేతల… Read More
(న్యూస్ అర్బిట్ డెస్క్) అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో భేటీ… Read More
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధిష్ఠానం తనను అడిగే పరిస్థితి, తాను చెప్పే పరిస్థితి… Read More
కాకినాడ: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్ను ఉద్దేశించి కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు.… Read More
అమరావతి: టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అయిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ పెంచుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం… Read More
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు మంగళవారం కృష్ణయపాలెం నుంచి… Read More
మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతిలో పర్యటించనున్నారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు పవన్ కల్యాణ్ సంఘీభావం తెలపనున్నారు. సోమవారం మంగళగిరిలోని… Read More
అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం… Read More
అమరావతి: అమరావతి ప్రాంతంలోని రైతాంగం తొమ్మిది రోజులుగా తీవ్ర ఆందోళన చెందుతూ రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పక్కకు కన్నెత్తి… Read More
అమరావతి: మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థించిన సినీ నటుడు చిరంజీవిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ గడ్డపై… Read More
అమరావతి: రాజధాని ప్రాంతంలో జనసేన నేతల బృందం పర్యటిస్తోంది. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో జనసేన బృందం రాజధాని ప్రాంత గ్రామాల్లో… Read More
కడప: రాయలసీమలోని రైతు సమస్యలను ప్రధాని మోది దృష్టికి తీసుకువెళతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ఇక్కడి రైతుల… Read More
అమరావతి: వివిధ అంశాలలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఒక… Read More
హైదరాబాద్: అవకాశవాద రాజకీయాలకు ‘జనసేన’ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టాలని అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం… Read More
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై జనసేన పార్టీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణన్ హరిచందన్కు వినతి పత్రం సమర్పించింది. జనసేన… Read More
విశాఖపట్నం: ఏపీ సీఎస్ గా కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబమణ్యంను ఎందుకు బదిలీ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనను తప్పించారంటే..ఏవో… Read More
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సినిమా తీసి ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు అందించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో పవన్… Read More
హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి కార్మికులు 27 రోజులుగా సమ్మెలో ఉండటం బాధాకరమైన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఆర్టిసి కార్మిక… Read More
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే… Read More
అమరావతి: రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతాంగం పోరుబాటకు సమాయత్తం అవుతున్నారు. తాము చేపట్టనున్న ఆందోళనకు వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం… Read More
అమరావతి: పార్టీ బలోపేతానికి జనసేన నేత పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఇప్పటికే పార్టీ పోలిట్బ్యూరోను, రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించిన పవన్ కళ్యాణ్ ఇక సమావేశాలు… Read More
అమరావతి, ఏప్రిల్ 3: ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే జనసేన కూడా అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు పలు వరాలతో కూడిన… Read More
ప్రజా సేవ కోసం సినిమాలను, స్టార్ ఇమేజ్ను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన హీరో పవన్ కల్యాణ్. జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హీరోగా పవన్కల్యాణ్కు… Read More
ఒకవైపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ముంచుకొచ్చేస్తోంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రమే… Read More
ఒంగోలు, మార్చి 5 : అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అంతా నాయకులు కావచ్చు కానీ, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడే వాడే తన దృష్టిలో నిజమైన నాయకుడని జనసేన… Read More
కర్నూలు, ఫిబ్రవరి 27: జనసేనాని పవన్ కళ్యాణ్కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకొని… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు… Read More