ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరిగింది....
జమ్మూ కశ్మీర్/కర్ణాటక: జమ్మూ కశ్మీర్లో ఒక నవ జంట ఓటు హక్కు విలువను చాటింది. ఉధమ్పూర్ చెందిన ఈ జంట పెళ్లి చేసుకున్న వెంటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తుల్లోనే...
రాయ్గంజ్: ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్పూర్ జిల్లాలో కొందరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు...