ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని ఆయన నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి కిటికీ...
అసొంలోని బీజేపీ సర్కార్ బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్య వివాహాలు చేసుకున్న దాదాపు రెండు వేల మందిని అరెస్టు చేసింది ప్రభుత్వం. 4,004 కేసులు చేసి, ఇప్పటి వరకూ 8వేల మందిని గుర్తించారు....
ఏఐ ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అసదుద్దీన్ ఒవైసీ రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు చేసుకున్నారని, ఇది...
CM KCR: ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ లేఖ రాశారు .. సీఎం కేసిఆర్ నిర్ణయాన్ని తీసేసుకున్నారు.. అదేంటో అర్ధం అయ్యింది కదా.. సెప్టెంబర్ 17న తెలంగాణలో జాతీయ సమైక్యత దినోత్సవం జరపాలని...
హైదరాబాద్: అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు తనకు అసంతృప్తి కలిగించిందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఒక వర్గం వారికి మాత్రమే కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు....