అమరావతి: టిడిపిని వీడి బిజెపిలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులు నేడు ప్రధాని మోదితో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి రామ్మోహన్లు నిన్న బిజెపిలో...
ఢిల్లీ: టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం సాయంత్రం మరోసారి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి రాజ్యసభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బిజెపిలో విలీనం చేయాలని కోరుతూ ఒక లేఖ ఇచ్చారు....