RTGS: ఇటీవల కాలంలో తక్షణ నగదు బదిలీకి ఎక్కువ మంది వినియోగదారులు ఆర్ టీ జీ ఎస్, నెఫ్ట్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (ఆర్ టీ జీఎస్)...
ఆర్టీజీఎస్ సర్వీసులు ఇవాల్టి నుంచి 24 గంటల పాటు అందుబాటులో వుంటాయి. డిసెంబర్ 14(సోమవారం) నుంచి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్టీజీఎస్) సేవలు కొత్త దశలోకి ఎంటర్ అయినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...
అమరావతి: బంగాళాఘాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నందున కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటి (ఆర్టిజిఎస్) తెలిపింది. దక్షిణ కోస్తా,...
అమరావతి: గోదావరికి మళ్లీ వరదలు వచ్చే అవకాశముందని రియల్ టైమ్ గవర్నెస్ సౌసైటి హెచ్చరించింది. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు...
అమరావతి: రాష్ట్రంలోని విశాఖట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని పలు ప్రాంతాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పిడుగు పాటు హెచ్చరిక జారీ చేసింది. విశాఖ జిల్లా పాడేరు, పేదబయలు, గుంటూరు జిల్లా...
అమరావతి: ఫొని తుఫాను ఉత్తరాంధ్రను వణికిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా పయనిస్తున్న ఫోని మరి కొద్ది గంటల్లో ఒదిషా సమీపిస్తుందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) శుక్రవారం ఉదయం తెలిపింది.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం...
శ్రీకాకుళం: ఫోని పెను తుఫాను ప్రభావం మొదలయ్యింది. శ్రీకాకుళం జిల్లాలోని సముద్రతీర మండలాల్లో పరిస్థితులు మారుతున్నాయి, పలాస, టెక్కలి, సంతబొమ్మాలి, శ్రీకాకుళంలో వర్షం కురుస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి....
అమరావతి: ఫొని తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు, 200 గ్రామాలపై ఫొని తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబుతో...