అమరావతి: విలువల గురించి మాట్లాడే చంద్రబాబు తక్షణం టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాంను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసిపి నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి… Read More
అమరావతి: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరారు. ఆయన… Read More
ఇప్పటికే డైరెక్టర్ పూరి చెంత చేరిన ఛార్మి ఆయన ప్రొడక్షన్ హౌస్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో… Read More
అమరావతి : విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా గురి పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో… Read More
ఈరోజుల్లో స్టార్ హీరో సినిమాలను తెరకెక్కించే దర్శక నిర్మాతలను వేధించే సమస్యల్లో సినిమాకు సంబంధించిన ఫుటేజీ ముందుగానే లీకుల రూపంలో బయటకు రావడం. భారీ బడ్జెట్, స్టార్… Read More
హైదరాబాదు: తెలంగాణ నూతన సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎన్ చౌహాన్ నేతృత్వంలోని… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రతి ఏటా జరిగే జగన్నాధ రధయాత్ర సందర్భంగా పూరిలో గురువారం ఒక అద్భుతం చోటుచేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ రధయాత్ర పూరి… Read More
హైదరాబాదు: స్టీల్ ట్రేడ్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్య తానే చేశానంటూ వాటర్ ప్లాంట్ యజమాని శ్యామ్ ముందుకు… Read More
అమరావతి: తనపై ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా కరకట్టను ఆధారంగా చేసుకొని ఆళ్ల… Read More
రాసుకున్న వార్తలూ, లేదా రాసి పెట్టిన వార్తలు చదవడం వేరు. అలాకాక లైవ్ కార్యక్రమాలు నిర్వహించడం, ఫీల్డ్ నుంచి రిపోర్టు చేయడం లేదా ఫీల్డ్ నుంచి జవాబులు… Read More
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ఈ నెల 10వ తేదీ తర్వాత రాజధాని రైతుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామనీ టిడిపి నేత నారా… Read More
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నైతిక బాధ్యత వహించి వెంటనే ఆయన అక్రమ… Read More
"కాలోహ్మయం నిరవధి: విపులా చ పృథ్వీ" అన్నాడట భవభూతి అనే సంస్కృత పండితకవి. కాలానికి అవధి లేదు- విపులమైన, విస్తృతమైన ఈ భూమిపై వైవిధ్యానికి కూడా అంతులేదని… Read More
అమరావతి: విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా సింగరేణికి చెందిన ఆంధ్రప్రదేష్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్… Read More
అమరావతి: చీరాల టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ వైసిపి అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ సమయంలో కరణం బలరాం… Read More
అమరావతి: రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అగ్రికల్చర్ మిషన్పై సిఎం జగన్ నేడు అధికారులతో సమీక్ష… Read More
అమరావతి: ఐజెఎం లింగమనేని రమేష్కి సంబంధించి అక్రమాలపై పూర్తి స్థాయి విజిలెన్స్ దర్యాప్తు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన గ్రామ వాలంటీర్ల నియామకానికి నిరుద్యోగ యువతీ యువకులన నుండి అనూహ్య స్పందన లభిస్తున్నది. గ్రామ వాలంటీర్ల నియామకానికి ధరఖాస్తుల స్వీకరణ… Read More
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత నాదెండ్ల భాస్కరరావు బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సమక్షంలో హైదరాబాదులో… Read More
అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని హామీల ప్రస్థావన లేకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని… Read More
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సాంప్రదాయానికి భిన్నంగా బడ్డెట్ పత్రాలను బ్రీఫ్ కేసులో కాకుండా… Read More
మరణం తర్వాత ఒక కవి పయనం ఎటు వైపు? బహుశా తీరని తన కలల తీరంలో అతను విహరిస్తాడు కాబోలు. అక్కడేముంటాయి? సముద్రం నిద్రపోతూ వుంటుందా? ఆ… Read More
అమరావతి: తనకు నచ్చిన అఖిల భారత సర్వీసు అధికారులను ఆంధ్రప్రదేశ్కు రప్పించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రయత్నాలకు కేంద్రం మోకాలడ్డుతోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికాలో తెలుగువారు రెండేళ్లకు ఒక సారి అత్యంత వైభవంగా జరుపుకునే తానా మహాసభలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. వాషింగ్టన్ డిసిలో 22వ తానా… Read More
ఫోటో: ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు అమరావతి: కొత్త ప్రభుత్వం వచ్చి గట్గిగా నెల గడిచిందో లేదో రాష్ట్రంలో అధికారపక్షానికీ, ప్రధాన… Read More
ముంబై: రత్నగిరి జిల్లాలో తవారే ఆనకట్టకు గండి కొట్టింది పీతలట. అవును, మీరు సరిగానే విన్నారు. పీతల కారణంగా డ్యాంకు గండి పడిందని మహారాష్ట్ర జల సంరక్షణ… Read More
అమరావతి: ఏపిఎండిసి ద్వారా ఇసుక విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సెప్టెంబరు ఐదవ తేదీ నుండి నూతన ఇసుక పాలసీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం… Read More
జిన్యూస్లో ఛానల్లో డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిసిస్ (డిఎన్ఎ) అనే కార్యక్రమం ఉంది. ఆ ప్రోగ్రాం నడిపే సుధీర్ చౌదర్ తన కార్యక్రమం కోసం చాలా రీసెర్చ్… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికారపక్షానికీ, బిజెపికీ మధ్య అప్పుడే రాజకీయ పోరాటం మొదలయిందా. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నది. తాజాగా రాష్ట్ర బిజెపి… Read More
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త ఒకరు వేసిన పరువునష్టం కేసులో గురువారం ముంబై కోర్టుకు హాజరయిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, దాడులు మొదలయ్యాయనీ,… Read More
న్యూఢిల్లీ: ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీకి సోదరి ప్రియాంక నుంచి ప్రశంసలు అందాయి. ‘నువ్వు చేసిన పని… Read More
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఛేదించి దోషులను గుర్తించేందుకు సిట్ అధికారులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. వివేకానంద రెడ్డి హత్య జరిగి… Read More
'ఇస్మార్ట్ శంకర్' థియేట్రికల్ ట్రైలర్ https://www.youtube.com/watch?v=v8yoBVK2NVg Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాల సవాళ్లు మన ముందుకు వస్తున్నాయి. ఈ వరసలో తాజా సవాలు సీసా మూత… Read More
న్యూఢిల్లీ: నోయిడాలో పక్కపక్క అనుకుని ఉన్న రెండు ఆకాశహర్మ్యాల మధ్య అడుగున్నర వెడల్పు ఖాళీ స్థలంలో ఒక 19 సంవత్సరాల యువతి మృతదేహం దొరికింది. బీహర్లోని కథీహార్… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికాలోని మూడు ప్లేస్మెంట్ కంపెనీలకు చెందిన నలుగురు భారతీయులను అమెరికా అధికారులు అరెస్టు చేశారు. హెచ్1బి వీసా కుంభకోణానికి పాల్పడినందుకు న్యూజెర్సీకి చెందిన… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లండన్ నగరంలోని క్లాపం ప్రాతంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక యువకుడు తన ఇంటి పెరడులో సన్ బేతింగ్ చేస్తున్నాడు. అంటే… Read More
తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ 2017 ఏప్రిల్ 19న దేశ రాజధానిలో కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తున్న పెహ్లూఖాన్ తల్లి అంగూరి బేగం హిందుత్వ మూక దాడిలో… Read More
తెలుగు న్యూస్ యాంకర్లు - ఆడవారు అయినా, మగవారు అయినా కోటు ధరించడం అనేది ఒక నియమం అయిపోయింది. ఢిల్లీ వంటి చోట చలికాలంలో కోటు తప్పనిసరి… Read More
అమరావతి: నీటి పారుదల ప్రాజెక్టులపై జగన్ మౌనం రాష్ట్ర రైతాంగానికి మంచిది కాదని మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. హైదరాబాదులో రెండు… Read More
కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడు నెలలు గడచినా పోలీసులు ఇంత వరకూ దోషులను… Read More
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి: డబ్బుని అక్రమంగా విదేశాలకి తరలించారు అన్న ఆరోపణ మీద పాత్రికేయుడు రాఘవ్ బహాల్ మీద… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులకు వర్తింపజేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఒకటవ తరగతి నుండి పదవ… Read More
తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడో ఎంక్వయిరీ మొదలుపెట్టారు... 'కల్కి' విడుదల ఎప్పుడు? అని ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో అంతలా ఆసక్తి కలిగించాయి. రాజశేఖర్ కథానాయకుడిగా 'అ!' ఫేమ్… Read More
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక నిర్మాణాన్ని సిఆర్డిఎ అధికారులు నేలమట్టం చేశారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో… Read More
అమరావతి: కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించవద్దు, చర్యలు… Read More
అమరావతి: రాష్ట్రంలో మరో 21మంది ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీ ఎత్తున ఐఎఎస్, ఐపిఎస్ బదిలీలు చేశారు. నిన్న… Read More
దక్షిణాదిన ఎప్పటికైనా బిజెపి పాగా వేయగలిగేది తెలంగాణలోనే దక్షిణ భారతదేశంలో పాగా వెయ్యటంలో బిజెపి విఫలమయ్యింది. ఇప్పటికీ దక్షిణ భారతం బిజెపికి అందని ద్రాక్షే. దక్షిణం మిగతా… Read More
తిరుమల: హిందూ సంప్రదాయాలను కాపాడుతూ, భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి చైర్మన్గా… Read More