కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడు నెలలు గడచినా పోలీసులు ఇంత వరకూ దోషులను… Read More
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి: డబ్బుని అక్రమంగా విదేశాలకి తరలించారు అన్న ఆరోపణ మీద పాత్రికేయుడు రాఘవ్ బహాల్ మీద… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులకు వర్తింపజేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఒకటవ తరగతి నుండి పదవ… Read More
తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడో ఎంక్వయిరీ మొదలుపెట్టారు... 'కల్కి' విడుదల ఎప్పుడు? అని ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో అంతలా ఆసక్తి కలిగించాయి. రాజశేఖర్ కథానాయకుడిగా 'అ!' ఫేమ్… Read More
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక నిర్మాణాన్ని సిఆర్డిఎ అధికారులు నేలమట్టం చేశారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో… Read More
అమరావతి: కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించవద్దు, చర్యలు… Read More
అమరావతి: రాష్ట్రంలో మరో 21మంది ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీ ఎత్తున ఐఎఎస్, ఐపిఎస్ బదిలీలు చేశారు. నిన్న… Read More
దక్షిణాదిన ఎప్పటికైనా బిజెపి పాగా వేయగలిగేది తెలంగాణలోనే దక్షిణ భారతదేశంలో పాగా వెయ్యటంలో బిజెపి విఫలమయ్యింది. ఇప్పటికీ దక్షిణ భారతం బిజెపికి అందని ద్రాక్షే. దక్షిణం మిగతా… Read More
తిరుమల: హిందూ సంప్రదాయాలను కాపాడుతూ, భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి చైర్మన్గా… Read More
గత శతాబ్దంలో పెద్ద చర్చనీయాంశమైన ఆయారాం గయారాం వ్యవహారం దగ్గరనుంచీ చూస్తే ఇండియాలో ఫిరాయింపుల ప్రహసనం చాలా దూరం ప్రయాణించింది. మధ్యలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఫిరాయింపుల… Read More
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో సారి భారీగా ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. శుక్రవారం అర్ధ్రరాత్రి దాటిన తరువాత ఒకే ఉత్తర్వులో 40మంది ఐఎఎస్ లను, ఒక… Read More
నిర్మాణ సంస్థ: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నటీనటులు: నవీన్ పొలిశెట్టి, శృతిశర్మ తదితరులు ఆర్ట్: క్రాంతి ప్రియం సౌండ్: నాగార్జున తాళ్లపల్లి కెమెరా: సన్నీ కూరపాటి సంగీతం:… Read More
టిడిపి రాజ్యసభ సభ్యుల తరువాత శాసనసభ్యుల వంతు వచ్చిందా ? ఈ అంశంపైనే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. బిజెపిలో చేరేందుకు కొందరు టిడిపి… Read More
హైదరాబాద్: తెలంగాణ జలసిరి ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ప్రాజెక్టు ప్రారంబోత్సవం సందర్భంగా మేడిగడ్డ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు జలసంకల్ప హోమం… Read More
తిరుమల: ఎట్టకేలకు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిటిడి కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్కు… Read More
File Photo (న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాల్ మెక్కల్లీ మొన్న 11వ తేదీన ఆస్ట్రేలియా, మిర్టిల్ఫోర్డ్ పట్టణంలో కారు నడుపుకుంటూ వెళుతున్నాడు. యధాలాపంగా అద్దంలోంచి పైకి చూసేసరికి… Read More
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యాచరణ పథకం ప్రకారం ఏపీ… Read More
అమరావతి: అసెంబ్లీలో జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్పై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సభలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ప్రత్యేక… Read More
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ https://www.youtube.com/watch?v=IzqSpi_nTT4 Read More
అమరావతి: ప్రజల విశ్వాసం ఎందుకు పొందలేకపోయామన్న ఆత్మవిమర్శ చంద్రబాబు ఎప్పుడూ చేసుకోలేదని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు నైజం ‘కుక్క తోక వంకరే’ అన్న… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రపంచ కప్ క్రికెట్లో దాయాదుల పోరు కోసం ఒక్క ఇండియా, పాకిస్తాన్లోని ఫ్యాన్ మాత్రమే కాదు. అన్ని క్రికెట్ దేశాలలోని అభిమానులూ ఎదురుచూశారు.… Read More
సోమవారం కె.సి.ఆర్. విజయవాడ వెళ్ళి జగన్మోహనరెడ్డిగారిని ఆహ్వానిస్తారు - అనే వార్త రాగానే టీవీ చానళ్లు చాలా రకాల వ్యాఖ్యానాలిచ్చాయి. ఇది కూడా ఎన్నికల ఫలితాల గురించి… Read More
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వెల్లివిరుస్తున్న స్నేహం మరో మైలురాయి దాటుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. మెజారిటీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా విభజన జరిగింది.. రెవిన్యూ తెచ్చిపెట్టే రాజధాని హైదరాబాద్ విభజన కోరుకున్న తెలంగాణకు వెళ్లింది. నవ్యాంధ్రకు… Read More
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఇప్పటి వరకూ ఏటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో రాజదాని ప్రాంత ప్రజలు… Read More
శాసనసభలో మంచి సంప్రదాాయాలను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత లాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయసంకల్పం… Read More
అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా… Read More
కథువా, ఉన్నావ్ అత్యాచారాలకు నిరసనగా ఢిల్లీలో 2018 ఏప్రిల్ 15న జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఒక చిన్నారి, Photo Courtesy:Reuters జాతీయ నేర గణాంకాల సంస్థ చివరిసారిగా… Read More
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్మరాజ్ నియమితులు అయ్యారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె వివరణ… Read More
ముంబాయి: అంతర్జాతీయ క్రికెట్ నుండి టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నిష్క్రమించారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో యువరాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు.… Read More
అమరావతి: ప్రజావేదికపై తాను గానీ, తమ పార్టీ గానీ ఎటువంటి లేఖలు ప్రభుత్వానికి రాయలేదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేర్కొన్నారు. ఇటీవల సోషల్… Read More
Photo Courtesy: ANI పనాజీ: 16:26 గంటలు: రన్వేకు మరమత్తుల తర్వాత గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ విమానిల రాకరోకలు మొదలయ్యాయి. మొదటి రిపోర్టు: గోవా అంతర్జాతీయ… Read More
గుంటూరు: జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్బాబు రాజీనామా చేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రావెల కిషోర్బాబును చంద్రబాబు మంత్రివర్గం… Read More
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో శనివారం ప్రమాణ స్వీకారం చేసిన 25మందిలో ముగ్గురు నానీలు ఉన్నారు. ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల కాశీకృష్ణ శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి… Read More
అమరావతి: సచివాలయానికి వచ్చిన తొలి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన లక్ష్యాలు, ఆశయాలను ఉన్నతాధికారులకు వివరించి తదనుగుణంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు… Read More
అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా సచివాలయంలోకి తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశ వర్కర్ల వేతనాల పెంపు ఫైల్పై తొలి సంతకం చేశారు. ఉదయం… Read More
అమరావతి: ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 10.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.… Read More
అమరావతి: వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శనివారం ఉదయం 8.39గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో ఐదుగురిని డిప్యూటి ముఖ్యమంత్రులుగా, 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుపై… Read More
అమరావతి: టిడిడి చైర్మన్ పదవి స్వీకరించేందుకు వైసిపి సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అంగీకరించినట్లు కనబడుతోంది. ఆయన క్రైస్తవుడు అంటూ సోషల్ మీడియాలో… Read More
అమరవాతి: వైసిపి ఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తన మంత్రి… Read More
అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. వైసిపి ఎల్పి సమావేశం మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. 151మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు… Read More
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్యక్షతన… Read More
అమరావతి: వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నియామకం జరగబోతున్న తొలి నామినేటెడ్ పోస్టే వివాదాస్పదం అయ్యే పరిస్థితి నెలకొంది. టిటిడి బోర్డు చైర్మన్గా మాజీ ఒంగోలు పార్లమెంట్… Read More
అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలు చేపడుతున్నారు. ముందుగా సామాజిక పించన్ పెంచిన వైఎస్ జగన్… Read More
తిరుమల: టిడిపి అధినేత చంద్రబాబుపై తెలంగాణకు చెందిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత మాత్కుపల్లి నర్శింహులు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు… Read More
అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… Read More
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కష్టకాలం మొదలవుతున్నదా? అధికారపక్షం పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రోజువారీ ట్వీట్లు చూసినా, బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా… Read More
అమరావతి: టిటిడి చైర్మన్ పదవి రేసులో తాను లేనని ప్రముఖ సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్బాబు స్పష్టం చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో టిటిడి చైర్మన్… Read More