రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మహిళా మంత్రులు, వైసీపీ మహిళా నేతలు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు. సీఎం జగన్ కు రాఖీలు కట్టిన వారిలో హోంశాఖ...
అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘ఏపీ దిశ యాక్ట్’ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని...