Chhatrapati Shivaji Maharaj Jayanti: భారతదేశం మన మాతృభూమి. మన దేశంపై చెప్పే మహా సూర్యుల వీర రక్తం కథలు మరియు గాథలు నాడు నేడు ఉత్తేజాన్ని కలిగిస్తూనే ఉంటాయి. భరత్ మాత ముద్దు బిడ్డలుగా వారిని తలుచుకోవడం నేటితరం వారు చేస్తున్నారు. ప్రస్తుతం మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాం అంటే ఆనాటి మన వీరులు నాయకులు చేసిన ప్రాణ త్యాగాలు మరియు అంతులేని యుద్ధాలే కారణం.
1576 జూన్ 18న కలరి ఘాటి లో మహారాణ ప్రతాప్ అనే పేరు తిరస్థాయిలో నిలిచిపోయింది. విస్తలమైన మొగల్ సైనాన్నిఎదుర్కొన్న మహారాణా సౌర్యం మునిపెన్నడూ లేనంత ప్రకాశమంతగా మెరిసింది. అర్బన్ మొగల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నప్పుడు మే వార్డ్ ధీరుడుగా నిలబడింది. ఇక అక్బర్ కి అనుకున్నంత సులభంగా విజయం దక్కలేదు.
ఎన్నో యుద్ధాలు మరియు ఎందరో నీచులను చంపడం ద్వారా ఆయనకి గొప్ప పేరు దక్కింది. ఇక ఇప్పటికీ కూడా చేతక్ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ చేతక్ గొప్పతనం ఏంటి అని నేటితరం వారు అనుకోవచ్చు.. మహారాజా కవచాన్ని మరియు అతని పట్టిన కత్తిని మోసుకుంటూ చేతక్ 21 అడుగుల దూరాన్ని ఒక్క అడుగులో దూకి తన ఆఖరి శ్వాస విడిచి శివాజీ మహారాజ్ ని సురక్షిత ప్రాంతానికి చేర్చింది.
దీంతో మహారాణా విచారణకు అంతులేకుండా పోయింది. తన కొడుకు లాగా పెంచి పోషించుకున్న గుర్రం తనని వదిలి వెళ్లిపోవడంతో కృంగిపోయాడు. అక్బర్ ప్రపంచంలో తనని ఈ విధంగా ఎదుర్కొన్న రాజు మరెవ్వరూ లేరు. యుద్ధ రీతుల్లో విరుచుకుపడి మాయమైపోతున్న శివాజీ ని ఆపడం అర్బన్ వల్ల కాలేదు. ఇక ఒక రోజు పులిని వేటాడే సమయంలో తన ఆఖరి శ్వాసని వదిలాడు శివాజీ మహారాజ్.