NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

‘ ఉచిత కరంట్ ‘ పాయింట్ మీద చంద్రబాబు ని కరక్ట్ పాయింట్ లో ఇరికించిన వై ఎస్ జగన్ ? 

అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని ప్రకటించిన సమయంలో టిడిపి మద్దతుదారులు చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయన ఇచ్చే ఉచిత విద్యుత్ అనే పథకం కరెంటు తీగలపై బట్టలు అర పెట్టుకోవడానికి బాగుంటుందని కామెంట్లు చేశారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి చరిత్ర సృష్టించారు. ఇది గడిచి చాలా ఏళ్ళు అయిపోయింది.

Chandrababu Naidu writes to CM YS Jagan, thanks to him for using services  of MedTech Zoneఅయితే తాజాగా వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఉచిత విద్యుత్ పథకాన్ని కావాలని నీరుగారుస్తున్నారని చంద్రబాబు అండ్ కో అదేవిధంగా ఆయనకు మద్దతుగా నిలిచే మీడియా చానెల్స్ తెగ గగ్గోలు పెడుతున్నాయి. వైయస్ జగన్ ఉచిత కరెంటు పథకాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. దీంతో విపక్షాలు చేస్తున్న ప్రచారానికి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెక్ పెట్టారు. ఉచిత విద్యుత్ పథకంకు రైతు ఖాతాలో నగదు బదిలీ అవుతుందని, అంతేతప్ప ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమం ఎక్కడ జరగటం లేదని స్పష్టం చేశారు.

 

సంక్షేమ పథకాలన్నింటినీ నగదు బదిలీ పథకం కింద మార్చాలనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని…. చట్టం వచ్చిన తర్వాత అమలుకు హడావిడి పడకుండా ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇది ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. ఈ అంశంలో టిడిపి కావాలనే రాజకీయం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటున్న తరుణంలో చంద్రబాబు తన వర్గం మీడియా తో తప్పుడు ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ విషయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి చంద్రబాబు పై ఫిర్యాదు చేయడానికి వైయస్ జగన్ రెడీ అయినట్లు సమాచారం. కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రజలకు తప్పుదోవ పట్టించే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే విధంగా జగన్ ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినపడుతోంది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju