యువ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుంటున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే ఈ కథానాయకుడు నిర్మాతగా మారాడు. కింగ్ ఆఫ్ హిల్స్ అనే బ్యానర్ను స్టార్ట్ చేసి నిర్మాతగా మారుతున్నట్లు ప్రకటించాడు. తన బ్యానర్లో చేస్తోన్న తొలి సినిమాలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. అలాగే షామిర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు `మీకు మాత్రమే చెప్తా` అనే టైటిల్ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రోమోను కూడా యూనిట్ సభ్యులు రిలీజ్ చేశారు.
previous post
next post
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!