NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Fuel Prices : ఆ ఒక్క పని చేస్తే ప్రెట్రోల్ ధరలు తగ్గిపోతాయి…! మరి మోదీ కి అంత దమ్ముందా? 

Fuel Prices :  ప్రస్తుతం దేశంలో వాహనదారులు పెట్రోల్ బంకు కి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. రోజుకొక కొత్త రికార్డు సాధిస్తూ ఆకాశాన్నంటుతున్న ధరలు చూసి బెదిరిపోతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 24 విడతలుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేని అధిక ధరని అందుకున్నాయి. దీనంతటికీ కారణం ఏమిటని ప్రజలు ప్రశ్నలు, విమర్శలు గుప్పిస్తున్నారు.

 

Fuel Prices can be brought down
Fuel Prices can be brought down

కేంద్రం జనాల గోడు వినదా?

అసలు ఒక్కసారిగా ఇలా కేంద్రం ధరలు పెరగడానికి కారణం టాక్స్ ల మోత అని తెలుస్తోంది. ఎక్సైజ్, వ్యాట్ టాక్స్ ల రూపంలో ప్రభుత్వాలు బాదుడికి దిగటంతోనే కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. పెట్రోల్‌‌‌‌ పంపుల్లోని రిటెయిల్‌‌‌‌ రేట్లలో 67 శాతం దాకా ట్యాక్స్‌‌‌‌లే ఉంటున్నాయంటే పరిస్థితి క్లియర్‌‌‌‌గా అర్థమవుతోంది. కరోనా వల్ల ఏర్పడిన నష్టంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు పెట్రోల్. డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టాక్స్ పెంచింది. మేమేమి తక్కువ కాదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ టాక్స్ లను భారీగా విధించింది. అంతే…. జనాలకు దిక్కుతోచడం లేదు. అక్టోబర్ నుండి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆయిల్ రేట్లు పెరిగిన విషయం నిజమేకానీ టాక్సుల భారాన్ని ప్రజలపై తగ్గించాలని ప్రభుత్వం మాత్రం అనుకోలేదు ఇది గమనించదగ్గ పాయింట్.

Fuel Prices – పన్నులే పన్నులు

మరొకవైపు జీఎస్టీ కింద కైనా పెట్రోల్, డీజిల్ లను తేవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. ఎలాగో టాక్స్ లు తగ్గించలేదు కనీసం జిఎస్టి కింద కైనా వస్తే ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ దీనికి కేంద్రం సానుకూలంగా ఉంది…. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. 2014 వరకు రిటైల్ రేట్లలో ట్యాక్స్ మొత్తం 45 శాతం గా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం లీటర్ పెట్రోల్ ధర లో 67 శాతం ఎక్సైజ్ ఉండగాముడి చమురు ధర కేవలం 33 శాతం అని చెబుతున్నారు. దేశంలో అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే నెరవేరుతోంది. దీనికోసం విలువైన ఫారిన్ ఎక్సేంజ్ కూడా వెచ్చించాల్సి వచ్చింది.

అదొక్కటే దారి…! 

ఇక మన మోడీ గారు ఏమంటున్నారు అంటే…. చమురు వెలికితీత విషయంలో సొంత కాళ్లపై నిలబడేందుకు గత ప్రభుత్వాలు కృషి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురయ్యిందిఅట. అతను రెండు విడతలు ప్రధానమంత్రిగా ఉన్నారు మరి ఈ విషయం పై వారి ప్రభుత్వం ఏమి చేసిందో సమాధానం మాత్రం ఇవ్వడం లేదు. ఇక మొన్న జనవరి నెల నుండి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను ప్రతిరోజు సవరించడం మొదలుపెట్టారు. కరోనా కారణంగా 82 రోజులపాటు చేయనిది ఒక్కసారిగా మొదలు పెట్టేసరికి రోజురోజుకీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇక నేచురల్ గ్యాస్ జీఎస్టీ పరిధిలోకి రావచ్చు అని మోదీ ప్రకటించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తర్వాత పెట్రోల్, డీజిల్ లకి కూడా జీఎస్టీ మాత్రమే వసూలు చేయాలని కస్టమర్లు కూడా కోరుతున్నారు. అయితే అది మాత్రం అంత సులువు కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకసారి అన్ని పన్నులను రద్దు చేసి కేవలం జీఎస్టీ మాత్రమే వసూలు చేయడం చాలా కష్టం అని వాదిస్తున్నారు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!