ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దుపై… Read More
2019 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి పార్టీ గెలిచిన అతి తక్కువ స్థానాలలో గన్నవరం నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ… Read More
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహానరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలతో అఖండ… Read More
మెగాహీరో సాయిధరమ్ తేజ్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో హిట్ కోసం అనేక పాట్లు పడ్డాడు. చివరాకరికి "చిత్రలహరి" అనే సినిమా రూపంలో ఈ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎక్కువ జరుగుతున్న పేరు తప్ప కరోనా కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు అయితే ఈ విషయంలో… Read More
భారత్- చైనా సరిహద్దు ల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 15వ తారీకు గాల్వన్ లోయా దగ్గర భారత సైనికులను 20… Read More
రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ.. ఓ నాయకుడు తాను గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అదే పార్టీలో రెబల్… Read More
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఇతర రాష్ట్రాల నుంచి ప్రాంతాలనుంచి మద్యం మద్యం తీసుకువచ్చే విషయంలో హైకోర్టు బుధవారం ఓ కీలక ఆదేశం ఇచ్చింది... ఎక్సైజ్… Read More
తెలుగుదేశంలో హయాంలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ మొదటి నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక వైసీపీ ప్రభుత్వం కొందరు కీలక అధికారులకు గత… Read More
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం ఎలా జరిగింది అన్నది అందరికీ తెలిసిందే. దాని గురించి ఎన్నో కధలు కథలుగా చెప్పుకున్నాం. అయితే ఆ మరణం వెనుక అనేక అనుమానాలు… Read More
గత కొద్దిరోజులుగా దూకుడుతో ముందుకు సాగుతూ దురాక్రమణే విధానంగా చేస్తున్న చైనాకు షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. చైనాను చుట్టుముట్టడానికి ఇండో-పసిఫిక్ ప్రాంత సహచర దేశాలైన ఇండియా,… Read More
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీలకు ఓ రకంగా కీలక వార్త. సీపీఐ (మావోయిస్టు) పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్… Read More
సాధారణంగా దక్షిణాది రాజకీయాలంటే ఉత్తరాది లో ఉన్న పార్టీ పెద్దలకు చాలా చులకన భావం ఉంటుంది. చాలా వరకు దక్షిణ భారతదేశానికి చెందిన రాజకీయ నేతలు తమ… Read More
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఇరవై ఐదు అడుగుల బ్యానర్ ను అమరుస్తూ కరెంట్ షాక్… Read More
హైదరాబాద్ కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి బాగోతం గురించి తెలిసిన సంగతే. కోటి 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.… Read More
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం ఓ అమ్మాయి చేసిన అత్యాచారం ఆరోపణలు. తనను మనసికంగా, శారీరకంగా వేధించి, ఒత్తిడి తెచ్చి, కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరించి తనపై… Read More
ఆంధ్ర రాష్ట్రం లో పవన్ కళ్యాణ్ ఒక శక్తి. భారీ ఫోర్స్. రాష్ట్రంలో లక్షలాది ఫ్యాన్స్.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు అతని సొంతం. అయితే ఇప్పుడు… Read More
``నా గురించి నేను పెద్దగా ఆలోచించను. అలాగే ఎక్కువగా ఊహించుకోను. నెల్లూరులో పెరుగుతున్నప్పుడు ఎలాంటి మధ్యతరగతి ఆలోచన దృక్పథంతో ఉన్నానో... ఇప్పుటికి అదే విధంగా జీవిస్తున్నాను. నన్ను… Read More
ఒకానొక సమయంలో దేశ రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాలన్నా, రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సమస్య విషయంలో కలుగజేసుకోవలన్న ఇతర రాష్ట్రాల నాయకులు చాలా భయపడేవారు.… Read More
నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులంతా తమ అభిమాన హీరో, నాయకుడి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు భారీ ఎత్తున… Read More
జగ్గారెడ్డి...అసలు పేరు కంటే ఈ పేరుతోనే ఆయన పాపులర్. అసలు పేరు...తూర్పు జయప్రకాశ్ రెడ్డి. సంగారెడ్డి ఎమ్మెల్యే. తెలంగాణ రాజకీయాల్లో పైర్బ్రాండ్ నేతగా సుపరిచితుడు. కాంగ్రెస్ పార్టీలో… Read More
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు. సుమారు 30 ఏళ్ల రాజకీయ చరిత్ర తరువాత ముఖ్యమంత్రిగా మొదటి సారి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ 2004… Read More
వైఎస్ రాజశేఖర్ రెడ్డి....దివంగత ముఖ్యమంత్రి, ఆయన్ను సమాజం ఎంత గుర్తు పెట్టుకుంటుందో అందులో కొన్ని వర్గాలు అంతకంటే ఎక్కువగా గుర్తుంచుకుంటాయి. అలాంటి అనేక వర్గాల్లో రైతులది అగ్రస్థానం.… Read More
దేశంలో రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావటంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. 2004 2009 ఎన్నికలలో వైయస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ… Read More
ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం వెళ్తూవెళ్తూ భారీగా కొత్త ప్రభుత్వం పై… Read More
కొన్ని సంవత్సరాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఒక సంచలనం. దేశ రాజధాని రాష్ట్రంలో ఎంతో అనూహ్యరీతిలో ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న అతను వరుసగా… Read More
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలను వైసీపీ పార్టీ నేతలు తమ తమ నియోజకవర్గాలలో జరుపుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో చాలాచోట్ల… Read More
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు గ్రామం బండకాడపల్లి దళితవాడలో ఓం ప్రతాప్ మృతి చెందిన విషయం తెల్సిందే. ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం విధానంపై విమర్శలు చేసాక… Read More
(అమరావతి నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రతినిధి) వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు సరఫరా పథకంలో ఏపి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రైతాంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని… Read More
(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ఏపిలో వైసిపి అధికారంలోకి రావడానికి, వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తోడ్పాటు… Read More
మారటోరియం గడువు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ అపి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐ మార్చి 2021 వరకు… Read More
(అమరావతి నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రతినిధి) రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం కల్గించిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న… Read More
(అమరావతి నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రతినిధి) ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల మాటున అవినీతి అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత తెలుగుదేశం… Read More
సంచయిత గజపతిరాజు అటు బిజెపి సహాకారంతోనో లేక ఇటు వైసిపి సహకారంతోనో విశాఖ జిల్లా సింహాచలం ఆలయ ధర్మకర్త పదవిలో నియమితులైయ్యారు. ఆమె నియామకం, బాధ్యతల స్వీకరణ… Read More
దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకర స్థితికి చేరుకుందనేది ఇప్పుడు అనేకమంది చెప్తున్న మాట. దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. కరోనా వైరస్ మహమ్మారి విలయంతో… Read More
కర్ణాటకలో అధికారం చేతిలో ఉన్నపటికీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పెద్దగా సంతోషం లేదు. పార్టీలో ఇప్పటికీ తన మాటను లెక్క చేయడం లేదన్నది ఆయన భావన. మరో రెండున్నర… Read More
వైసిపి లీడర్ లో మంత్రిగా ఉన్న ఓ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు వైసీపీ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. పూర్తి విషయంలోకి వెళితే వైసిపి పార్టీకి… Read More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ విషయంలో ఆయనకు పోలిక మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ… Read More
పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలలో పేరొందిన రాజకీయ కుటుంబం మాగంటి కుటుంబం. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో కొన్ని దశాబ్దాల పాటు ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహించి....… Read More
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా ఎంత సెన్సేషనల్ అయిందో...ఓ యువతి ఆరోపణ అంతే సంచలనం సృష్టించింది. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఓ యువతి ఇటీవలే… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ నేతలు తిప్పికొడుతున్నప్పటికీ... ప్రజల్లో ఊహించని రీతిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చర్చ జరుగుతోంది. కొన్ని విషయాల్లో… Read More
వైయస్ ఫ్యామిలీకి నమ్మినబంటు లాగా చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి ఎప్పటినుండో పేరుంది. భూమన కరుణాకర్ రెడ్డి వైయస్ తండ్రి రాజారెడ్డి… Read More
సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో భేటీ అవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఏపీ రాజకీయాల్లో సంచలన వార్త… Read More
తెలంగాణ లో అతి ఘోరమైన దిశ అత్యాచార ఘటన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారు. పైగా ఏపీ రాష్ట్ర… Read More
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నట్లు టిడిపి నాయకులు తెగ గగ్గోలు పెడుతున్నారు. వరుసగా రెండు శిరోముండనం ఘటనలు జరగటంతో చంద్రబాబు కూడా… ఇది… Read More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని భూముల సర్వేకు జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి ఫస్ట్ నుండి రాష్ట్రవ్యాప్తంగా… Read More
ప్రణబ్ ముఖర్జీ సమకాలీన రాజనీతిజ్ఞలలో మంచి పట్టున్నవాడు. సంక్షోభ సమయాల్లో చిక్కు ముడులను అవలీలగా విప్పే నేర్పరీ. పార్లమెంటరీ వ్యవస్థను అవపోసన పట్టిన ఈ అపర చాణిక్యుడు… Read More
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి… Read More
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత నాయకుడు, పారిశ్రామిక వేత్త చలమలశెట్టి… Read More
(గుంటూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) టిడిపి మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కరోనా నుండి కోలుకున్నారు. ఇఎస్ఐ కుంభకోణంలో అరెస్టు అయిన అచ్చెన్నాయుడుకు హైకోర్టు మూడు… Read More