Malli Nindu Jabili జులై 17 ఎపిసోడ్ 402: మల్లి నిండు జాబిలి ఈ రోజు జులై 17 2023 ఎపిసోడ్ 402 ఇలా మొదలైంది…వసుంధర మాలినీకు ఫోన్ చేస్తుంది అదే ఇక్కడికి వచ్చింది అంటూ ది ఎవరు మామ్ అనే మాలిని అడుగుతుంది ఇంకె ఎవరు ఆ పల్లెటూరు మొద్దు ఎందుకు వచ్చింది అని మాలిని అడిగింది రాష్ట్రపతి అవార్డు వచ్చిన వాళ్లు కూడా ఇంత సంతోషంగా ఉండరు ముష్టి అడ్వాన్స్ తీసుకున్నందుకు అంత సంబరపడిపోతుంది మీరందరూ బయటకి గెంటేసిన నేను ఉద్యోగ సంపాదించుకున్నాను అంటూ నాకు జీతం వచ్చింది ఇంక నా జీవితం పల్లకి ఎక్కేసింది అని చెప్పుకోడానికి వచ్చింది అంటుంది వసుంధర.
ఇంకేంటి మామ్ తన కళ నెరవేరినందుకు సంతోషంగా ఉంది మాలిని ఇంకేంటి తన హాస్టల్ దగ్గరికి వెళ్లి సన్మానం చెయ్ అంటుంది వసుంధర అదేంటి మామ అలా అంటావ్ అని మాలి ఏదేమైనా మళ్లీ చేసింది నా విషయంలో మంచి అంటు ఎటు చూసినా అరవిందదే తప్పు అనిపిస్తుంది అంటుంది మాలిని.
అయితే ఇంకేంటి తను ఒక చీర పట్టుకుని మీ ఇంటికి వస్తుంది అని వసుంధర అంటుంది నాకు చీర పట్టుకు రావడం ఏంటి మమ్మీ నీకు తెచ్చిందా అని మాలిని అడిగింది వచ్చిన అడ్వాన్స్ తో అందరికీ బట్టలు పట్టుకొచ్చింది ఏంఏదో సాధించేసినట్టు మీరా జగదాంబలో చాలా సంతోషపడి ఉంటారు కదా అని అడిగింది.
వాళ్లే కాదు మీ డాడీ కూడా మీ నాయనమ్మ కూడా చాలా సంతోష పడింది మళ్లీ నీ అరవింద్ ని దూరం చేద్దామని మనం ఎంత ప్రయత్నించినా మన వల్ల కావడం లేదు మామ్ ఉంటుంది మాలిని నేను ఒక ప్లాన్ చేశాను మాలిని అరవింద్ వాళ్ళ కొత్త సీఈఓది రేపు పార్టీ కదా అక్కడికి నువ్వు వెళ్ళు అవును మామ్ నన్ను కూడా రమ్మన్నాడు పార్టీలో నన్ను వదిలేసి నువ్వు మళ్ళీ కంటే తిరుగుతుంటే నేను చూస్తూ బాధపడుతూ ఉండాలా అని అన్నాను అంది మాలిని
ఏం చేయాలి మామ్ కొత్త సీఈఓ ని కలిసి ఆ మళ్ళీ గురించి అంతా చెబుతాను దాన్ని బతుకు తెరిచిన పుస్తకాల బయటపడతాను వాళ్లు ఉరివేసుకొని చావాలని అనిపించేలా చేస్తాను అంటుంది వసుంధర అరవిందుని మన వైపు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కానీ మళ్లీ ని అందరి ముందు బయట పెట్టడం ఎందుకు మామ్ అనే వాళ్ళని అంటుంది నీకేం తెలియదు మాలిని నువ్వ ఉండు నేను చేస్తాను చూడు అని వసుంధర నువ్వు అయితే అరవింద్ తీసుకొని కాలేజీకి రా అంటుంది వసుంధర.
మళ్లీ రేపటితో నీకు ఆ ఛానల్ లో జాబే ఉండదు అంటుంది సుందర మీరా జగదాంబ ఫంక్షన్ జరిగే చోటికి వచ్చారు మల్లి వాళ్ళని చూసి రండి అమ్మ అని అంటుండు లోపలికి తీసుకు వెళ్తుంది మా బాస్ కు పరిచయం చేస్తారా అని తీసుకువెళ్తుంది మళ్లీ నమస్తే బాసుగారు అంటూ ఫంక్షన్ కి మా వాళ్ళని పిలవమన్నారు కదా పరిచయం చేస్తాను ఉండండి
అమ్మ అమ్మమ్మ ఎలా రండి మా బాసుగారు అమ్మ నమస్కారం అండి అంటుంది మీరా వాసు గారు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్లకి నమస్తే పెట్టింది మీరా మీ అమ్మ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టు మళ్ళీ ఎస్ బాస్ అలాగే అందిమల్లి వాళ్ళు చాలా మర్యాద వస్తువుల ఉన్నారే కౌసల్య అంటుంది. నువ్వు నీ వైఫ్ తో చాలా ఆనందంగా ఉన్నావ్ కానీ నన్ను స్వప్నకు దూరం చేసావ్ నిన్ను వదలను అనుకుంటాడు గౌతమ్.
మీరా మళ్లీ గురించి అరవింద్ ని అడుగుతుంది. నా బతుకు నేను బతుకుతాను ఎవరి అవసరం నాకు లేదంటూ మళ్ళీ అంటుంది మళ్లీ అమాయకురాలు తనకు ఎలాంటి సమస్య రాకుండా తన దగ్గరుండి నేను చూసుకుంటాను అని అంటాడు అరవింద్. నేను మీ జీవితంలోకి రాలేను మాలిని అక్కకు అన్యాయం చేయలేను అని మళ్లీ అనుకుంటుంది. నువ్వేం చేస్తావో తెలియదు నాకు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కావాలి మామ్ అని మాలిని అంటుంది. మళ్లీ జాబ్ మానేసి పల్లెటూరికి వెళ్లేలా చేస్తాను నువ్వేం వరి కాకు అని వసుంధర అంటుంది. మళ్లీ లేని అరవింద్ నాకు కావాలి అని మాలిని అనుకుంటుంది ఇలా ఎపిసోడ్ ముగుస్తుంది రేపటి భాగంలో చూద్దాం ఏం జరుగుతుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!