Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా పేరుపొందిన సాయి పల్లవి మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ నాచురల్ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఫిదా సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక అడపా దడపా సినిమాలు చేస్తుంది.
అదేవిధంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతమంది స్టార్ హీరోయిన్లు అడుగుపెట్టినప్పటికీ సాయి పల్లవి ప్లేస్ ని మాత్రం ఎవ్వరు రీప్లేస్ చేయలేరు. అంతటి గుర్తింపు పొందింది మరి సాయి పల్లవి. ఇక తాజాగా సాయి పల్లవి కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ కింద మారింది. సాయి పల్లవి పై పాజిటివ్ కామెంట్స్ చేసే జనాలు ఎంతమంది ఉంటారో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేసే వారు కూడా ఆ విధంగానే ఉంటారు.
ప్రస్తుతం సాయి పల్లవి ఇండస్ట్రీలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. ఓ వెబ్సైట్ ద్వారా పనిచేయకుండానే నెల కు 30 నుంచి 50,000 తన అకౌంట్ లో పడిపోతున్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చిందట సాయి పల్లవి. అయితే ఆ ఇంటర్వ్యూలో వాళ్లు ఈ కాంట్రవర్షియల్ కామెంట్స్ ని ఎడిట్ చేశారు. కానీ ఇంటర్వ్యూ చూసిన టైం లోకి ఒక మెంబర్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఈ వార్తను సదరు ఛానల్ టెలికాస్ట్ చేయకుండా ఆపేసినందుకుగాను వాళ్లపై కూడా యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ మొదలైంది. ఏకంగా ఓ నేషనల్ న్యూస్ పేపర్ లో కూడా ఈ న్యూస్ పడడంతో ప్రతి ఒక్కరి దృష్టి దీనిపై మళ్లింది. ఇక సాయి పల్లవి నోటి దూల వల్ల ఒక కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఎంత పాపులారిటీ ఉన్న హీరోయిన్ అయినా ఆచితూచి మాట్లాడకపోతే ఇలాగే అవుతుందని చెప్పొచ్చు..!
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!