న్యూఢిల్లీ: క్రికెట్ వదిలి రాజకీయాల్లోకి వచ్చిన డాషింగ్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్.. ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. 15 ఏళ్లు క్రికెట్ రంగంలో ఉన్నా లేనన్ని ఆరోపణలు కేవలం 15 గంటల రాజకీయాల్లో వచ్చాయని ఎన్నికల ప్రచారంలో...
ఢిల్లీ: రాజకీయ నేతగా మారిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పు ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో గంభీర్ ఈ...
న్యూఢిల్లీ: క్రికెట్ లో పలుమార్లు తాను కొట్టిన షాట్లను ఫీల్డర్ వదిలేయడంతో లైఫ్ లభించిన గౌతమ్ గంభీర్ కు.. ఎన్నికల మైదానంలో కూడా అలాగే లైఫ్ లభించింది. చిన్న సాంకేతిక సమస్యతో అతడి నామినేషన్...
ఢిల్లీ , మార్చి 7 : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్...
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పొత్తు విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూటమితో...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరాహారదీక్షలకూ ధర్నాలకూ దిగకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఒకే ఒక్క మాటతో పిటిషన్ను తోసిపుచ్చారు....
ఢిల్లీ, జనవరి 11: ప్రధాని మోదీ ఏకపక్ష విధానాలు నచ్చక ఎన్డిఎ నుండి 16 పార్టీలు వైదొలిగాయనీ, మరో ఐదు పార్టీలు బయటకు వెళతామని బెదిరిస్తున్నారనీ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి...
రాజకీయ పార్టీలు ఎంత నేలబారు స్థాయిలో ఉన్నాయో తెలిపే సంఘటన ఇది. ప్రత్యర్ధి పార్టీలను సిద్ధాంతాలు, కార్యక్రమాల ప్రాతిపదికగా ఎదుర్కొనే రోజులు పోయి వ్యక్తిగత దూషణలకూ, అవహేళనలకూ పాల్పడడం క్రమేపీ ఎక్కువవుతోంది. 2015...
ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయా? 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్ కు కోర్టు శిక్ష విధించిన అనంతరం ఆప్ అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది....