ఢిల్లీ, జనవరి 11: ప్రధాని మోదీ ఏకపక్ష విధానాలు నచ్చక ఎన్డిఎ నుండి 16 పార్టీలు వైదొలిగాయనీ, మరో ఐదు పార్టీలు బయటకు వెళతామని బెదిరిస్తున్నారనీ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి రాఘవ్ చందా అన్నారు.
బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా దేశంలో 2104 ఎన్నికల్లో కలసి వచ్చిన పార్టీలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయంటూ శుక్రవారం తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై తప్పకుండా ఉంటుందని ఆయన అన్నారు.
previous post
next post