విశాఖ: భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి… Read More
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద… Read More
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రం… Read More
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వంశీ వైసిపి… Read More
అమరావతి: తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకు ఉందని టిడిపి అధినేత చంద్రబాబు వేసిన ప్రశ్నపై వైసిపి ఎంపి వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా… Read More
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్ జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్ హయాంలో తెచ్చిన… Read More
రాజకీయ అధికారం మార్పుతో జాతీయ జెండా రంగులు కూడా మారిపోతున్నాయి. కార్యకర్తలు అత్యుత్సాహంతో జాతీయ జెండా రూపును మార్చేస్తున్నారు. జాతీయ జెండాను చెరిపేసి వైసీపీకి సంబంధించిన నీలం… Read More
అమరావతి: ఏపి కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రులు సమావేశం అయ్యారు. నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాటుపై కేబినెట్లో… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు… Read More
అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని బుజ్జగించి సమస్యను పరిష్కరించే బాధ్యతను విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. వంశీ వైఎస్సార్సీపీలో… Read More
సంవత్సరం క్రితం తెలంగాణ ఎన్నికల ముందు కూడా హైదరాబాదులో న్యూస్ ఛానళ్ళు చాలా స్దబ్దుగా ఉండేవి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టడంలో ఎంత లాభ పడ్డాడో,… Read More
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తనతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాంబుపేల్చారు… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన జగన్ ప్రభుత్వంపై… Read More
ముంబాయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పంచాయతీ వ్యవహారం బిజెపి, శివసేన మధ్య ఇంకా తేలలేదు. ఫలితాలు వెలువడి అయిదు రోజులు గడుస్తున్నా ఇంకా అధికార పీఠం ఎక్కడంపై… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల… Read More
అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు అనేది నానుడి. అయితే నాయకులు పార్టీలు మారే సమయంలో వారు చేరనున్న పార్టీపై గతంలో చేసిన విమర్శలను… Read More
అమరావతి: రాయలసీమకు హైకోర్టు తరలించడానికి బిజెపి మద్దతు ఇస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాధ్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నురులో శనివారం జరిగిన బిజెపి… Read More
అమరావతి: రాజకీయ విలువలు లేని టిడిపితో బిజెపి ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు చిడతల భజన… Read More
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా… Read More
నెల్లూరు: రైతులకు పెట్టుబడి సాయంగా అందించే వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో… Read More
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మె ఉదృతం అయిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తున్నది. గవర్నర్ తమిళసై నేడు ఢిల్లీ బయలు దేరి వెళుతున్నారు. సాయంత్రం… Read More
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి పేరు మార్పు విషయంలో బిజెపి నేతలు విజయం సాధించారు. రైతులకు… Read More
ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను… Read More
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లిన చిరు దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు జగన్… Read More
ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ… Read More
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు చిరంజీవి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. శుక్రవారం అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని… Read More
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. గత గవర్నర్ నరసింహన్ కూడా… Read More
విశాఖ: జనసేన పార్టీకి విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు లేఖ… Read More
అమరావతి: వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగాన్ని దిక్కరిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో… Read More
అమరావతి: ఉపాధి హామీ పథకం పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చంద్రబాబు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) స్వానుభవంతో మెగా స్టార్ చిరంజీవి చెప్పిన సూచనపై రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ తాను గెలుపు కోసం… Read More
అమరావతి:మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై వివిధ కధనాలు వచ్చిన నేపథ్యంలో అనుమానాలు నివృత్తికి తెలంగాణ పోలీస్ యంత్రాంగం సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపి పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ… Read More
అమరావతి: పల్నాడు ప్రాంతమైన గురజాలలో బిజెపి బహిరంగ సభకు బయలుదేరిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి మండలం నందిగాం క్రాస్… Read More
అమరావతి: యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే చంద్రబాబు ఆత్మకూరు డ్రామా ఆడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. టిడిపి చలో ఆత్మకూరు పిలుపుపై విజయసాయి రెడ్డి… Read More
అమరావతి: హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలపై టిడిపి నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడులో సాధారణ పరిస్థితులు… Read More
విశాఖ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ బీచ్లో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ సంచలన వార్త అయ్యింది. ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణి ఫోటో కింద… Read More
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతం వరద ముంపుకు గురి కావటంతో రాజధాని నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశమా కాదా అనే చర్చ మొదలైందని బిజెపి నేతగా మారిన… Read More
అమరావతి: గతంలో మహమ్మద్ బీన్ తుగ్లక్ వ్యవహరించిన మాదిరిగా అమరావతి రాజధాని మార్పు అంశంపై సిఎం జగన్ వ్యవహరించవద్దంటూ విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని మొన్న… Read More
ఈ నిర్మాణాలన్నీ ఇక డ్రాయింగ్లకే పరిమితమా ? (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి నుంచి రాజధాని దొనకొండకు తరలిపోతుందా అన్న ప్రశ్నపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ… Read More
అమరావతి: అధికారపక్షంపై యుద్ధానికి జనసేన సిద్ధమవుతోంది. టిడిపిని తమ పార్టీని ఒకే గాటన కట్టి కావాలనే వైసిపి దుష్ప్రచారానికి పాల్పడుతోందని జనసేన నాయకత్వం భావిస్తున్నది. వైసిపి సోషల్… Read More
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మాజీ ఎంపి చింతా మోహన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన… Read More
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్గా చేసుకొని వైసిపి రాజకీయాలు చేస్తున్నదని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… Read More
అమరావతి: భారీ వరదలతో రాష్ట్రంలోని ప్రజానీకం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇవేమీ పట్టనట్లు వ్యవహారిస్తున్నారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా… Read More
అమరావతి: కృష్ణానదీ కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టిన నేపథ్యంలో వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) సినిమా పాట రూపంలో… Read More
అమరావతి: అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుంచుకోవాలని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టిడిపి నాయకులకు చెందిన… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసిపి నేత పివిఎల్ నరసింహరాజు ఏదో సందర్భంలో చేసిన సంచలన వ్యాఖ్యలు నేడు వైరల్ అయ్యాయి.… Read More