PV Sindhu: పీవీ సింధుకు రూ.5లక్షల చెక్కు అందజేసిన సీఎం వైఎస్ జగన్
PV Sindhu: ప్రభుత్వ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నేడు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో అకాడమీ ఏర్పాటునకు రెండు ఎకరాల స్థలం కేటాయించినందుకు సీఎం జగన్...