NewsOrbit

Tag : food poisoning

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కలుషిత ఆహారంతో 28 మంది విద్యార్ధినులు అస్వస్థత .. తల్లిదండ్రులు ఆందోళన..ఎక్కడంటే..?

sharma somaraju
కలుషిత ఆహారం కారణంగా దాదాపు 28 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైయ్యారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి కస్తూరిబా పాఠశాలలో విద్యార్ధులు అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్దినులు విరోచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడటంతో వీరబల్లి ప్రభుత్వ...
Telugu TV Serials

మోనిత కొత్త నాటకం… దెబ్బకు దీపను ఛీ కొట్టిన కార్తీక్..!!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1450 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ రోజు సెప్టెంబర్ 6 న ప్రసారం కానున్న ఎపిసోడ్...
తెలంగాణ‌ న్యూస్

బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై రాజకీయ పక్షాల మండిపాటు

sharma somaraju
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) లో మధ్యాహ్నం భోజనం వికటించి పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురి అయిన ఘటనను పురస్కరించుకుని వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అస్వస్థతకు...
తెలంగాణ‌ న్యూస్

బ్రేకింగ్ .. బాసర ట్రిపుల్ ఐటిలో 60 మంది విద్యార్ధులకు అస్వస్థత

sharma somaraju
బాసర ట్రిపుల్ ఐటి మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తమ సమస్యల పరిష్కారానికై బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు రోజుల తరబడి ఆందోళన చేసి తమ డిమాండ్ లను కొంత మేర పరిష్కరించుకున్న సంగతి...
హెల్త్

ఫుడ్ పాయిజనింగ్ తర్వాత..

Siva Prasad
కలుషితాహారం తిని అనారోగ్యోం పాలయిన వారు తేరుకున్న తర్వాత ఏం తినాలన్న ప్రశ్న ఉదయిస్తుంది. కలుషితాహారం లోపలకు వెళ్లిన కారణంగా వాంతులు విరోచనాలు అవుతాయి. కళ్లు తిరుగుతాయి. తలనొప్పి వస్తుంది. కడుపులో మెలిపెట్టినట్లవుతుంది. కొన్ని...