(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జేఎంఎం కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకు వెళుతోంది. మొత్తం 81 స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్, జేఎంఎం కూటమి 45 స్థానాల్లో ముందంజలో...
రాంచీ: జార్ఖండ్లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా 17 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 306 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాంచీ, హతియా, కాంకె, బర్కతా, రామ్గర్...