మంచీ చెడూ తేడా లేకుండా మాట్లాడి వార్తల్లోకి ఎక్కే వ్యసనం ఉన్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే తాను ఎంత అధమ స్ధాయికి వెళ్లగలనో మరోసారి నిరూపించారు. హిందూ యువతిని ఎవరైనా...
బెంగుళూరు,జనవరి 26: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు సుబ్రహ్మణ్య శర్మభారతీయ జనతాపార్టీ తీర్ధం పుచ్చకోనున్నారు. కర్నాటక బిజెపి అధ్యక్షుడు యడ్యూరప్ప సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో అసమానతలు తొలగించే ఉద్దేశంతో...
కార్వార్, జనవరి 21: కర్ణాటకలో ప్రయాణికుల పడవ బోల్తా పడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్వార్ ప్రాంతంలో 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...
బెంగళూరు, జనవరి 15: కర్నాటకలో కుమార స్వామి నేతృత్వంలోని జెడిఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నాగేశ్లు తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్కు...
కర్నాటకలో అధికారంలో ఉన్న కుమార స్వామి ప్రభుత్వం సరిగ్గా నెల రోజులలో కుప్పకూలిపోవడం ఖాయమని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎడ్యూరప్ప జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనతాదళ్...
హైదరాబాద్, డిసెంబరు27: కర్ణాటక రాష్ర్టం తుంగభద్రపై 40 టిఎంసిల సామర్ధ్యంతో ప్రతిపాదించిన ప్రాజెక్టుపై నదీపరివాహక రాష్ర్టాల అభిప్రాయాలను కోరినట్లు తుంగభద్ర నదీ బోర్డు ఛైర్మన్ రంగారెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఛైర్మన్ రంగారెడ్డి అధ్యక్షతన...