(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా పరిశ్రమలో ఉత్పత్తైన కార్లు దేశంలోని అన్ని నగరాలకు సరఫరా అవుతున్నాయి. అందులో భాగంగానే కియా కార్లను ప్రత్యేక రైల్లో ఎక్కించి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు....
అమరావతి: కియా మోటార్స్ వైఎస్ఆర్ వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంకా నయం దేశానికి స్వాతంత్య్రం వచ్చింది...
అమరావతి: అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ రావడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనత ఏమీలేదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్సరాల సమయంలో జరిగిన చర్చ...