TDP Congress : అక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ జత కట్టాయి. కలిసి పోటీ చేయాలని సిద్దమైయ్యాయి. పొత్తులపై చర్చలు జరిగాయి. ఇరు… Read More
కాంగ్రెస్ అంటే ముసలోళ్ల పార్టీ...! కాంగ్రెస్ అంటే కాకలు తిరిగిన, చాదస్తం నిండిన, మాటల రాయుళ్ల పార్టీ అనుకున్నారేమో..! ఆ పార్టీలో ఉద్దండులు, నిష్ణాతులున్నారు, రాజకీయం కురువృద్ధులున్నారు.… Read More
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం అంతా ఇంతా కాదు .ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్న రోగానికి సంబంధించిన నిర్దారణ పరీక్షల మీద కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం… Read More
(తెలుగు దేశం కార్యకర్తల సంక్షేమార్థం జారీ చేయబడినది. చదివి, అర్ధం చేసుకొనుడు) లోకేష్ కి బాధ్యతలు అప్పగించేద్దాం…! (వామ్మో…! ఆయన ఇంకా రాజకీయ ఓనమాలు దిద్దడంలోనే ఉన్నారు.… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు… Read More
అమరావతి: ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వని శాసనమండలి అనవసరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా అధికార పక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. సోమవారం సభలో శాసనమండలి కొనసాగించాలా వద్దా… Read More
గుంటూరు: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే తమపై దురుసుగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన ఎంపీ గల్లాకు మంగళగిరి… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బోస్టన్ గ్రూపు నివేదిక ఒక చెత్త కాగితం, దానికి విశ్వసనీయత లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల వ్యవహారంపై… Read More
పాఠ్యపుస్తకాలలో సతతహరితారణ్యాలు అనే మాట ఎదురైనపుడు అరణ్యాలు ఎలా పచ్చగా ఉంటాయి ? ఏదో ఒక కాలంలో ఎండిపోవాలి కదా ? అనే ప్రశ్నలు ఎదురయ్యేవి… Read More
విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. ‘తండ్రి గెలిచిన చోట గెలిచి కాలర్ ఎగరేస్తాడు చిట్టి… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులేయడం దేనికీ, హైకోర్టుతో చివాట్లు తినడమెందుకూ అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్… Read More
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ వ్యవహారం మరొక సారి తెరపైకి వచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనలో అక్రమంగా డ్రోన్… Read More
హైదరాబాద్: అవకాశవాద రాజకీయాలకు ‘జనసేన’ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టాలని అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు సన్నాహాలు చేస్తున్న వేళ.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ… Read More
మనం ఇప్పుడు ఏ వంకాయ పులుసు గురించో..ఏ ఉల్లిపాయ పెసరట్టు గురించో ముచ్చటించుకోవడం మంచిది. వీకెండ్ పార్టీలో..సినిమాలో..షికార్లో ప్లాన్ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ప్ర్రైమ్ వీడియో..నెట్ ఫ్లిక్స్..హాట్… Read More
అమరావతి: వైసిపి ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.… Read More
నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న గరుత్మంతుడి విగ్రహానికి వైసిపి జండా రంగులు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే… Read More
అమరావతి: తన మర్యాదకు భంగం కలిగేలా వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయసాయిరెడ్డి లోక్సభ స్పీకర్ ఓంభిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్… Read More
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం… Read More
అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్… Read More
అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏ ఒక్క కంపెనీతోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎ) రద్దు చేసుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంతర్జాతీయ… Read More
అమరావతి: కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం లాభదాయకం కావు, 2016 జనాభా లెక్కలయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంచము అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చి… Read More
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో జాతీయ మీడియాలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తా కథనాలు వస్తున్న విషయం వైసిపి ఎంపీల సమావేశంలో చర్చకు వచ్చింది.… Read More
విజయవాడ: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పారు. నేటి సాయంత్రం వైసిపిలో చేరనున్నట్లు సమాచారం.… Read More
అమరావతి: రాష్ట్రంలో వైసిపికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజెపి.. వివిధ పార్టీల నుండి బలమైన నాయకులను చేర్చుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది. నిన్న విశాఖ పర్యటనకు… Read More
అమరావతి: రాష్ట్రంలో 30వేల లోపు ఉద్యోగాలన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నూతనంగా ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్)… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ హాయ్లాండ్ ఆస్థులపై కన్నేశారంటూ గురువారం శ్రీకాకుళంలో పరుషంగా వ్యాఖ్యానాలు చేసిన స్పీకర్… Read More
చెన్నై: బీజేపీపై సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారని, వారి ఉచ్చులో తాను పడనని… Read More
హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.… Read More
బెంగళూరు: తన నియోజకవర్గం కృష్ణరాజపేట అభివృద్ధి కోసం సీఎం యడియూరప్ప రూ. 1000 కోట్లు ఇచ్చారని అనర్హత వేటు పడ్డ జేడీఎస్ ఎమ్మెల్యే నారాయణగౌడ తెలిపారు. '… Read More
ముంబై: మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50-50 ఫార్ములాకు… Read More
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. తన ఆరోగ్యం బాగాలేదంటూ చిదంబరం… Read More
అమరావతి: సిబిఐ కోర్టు తీర్పుపైన హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వాట్సాప్ యూజర్లపై పన్ను వేయాలన్న ప్రతిపాదన ఆ దేశ ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. లెబనాన్ ప్రధానమంత్రి సాద్ అల్ హరీరి మంగళవారం… Read More
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఎన్టీ రామారావు కుమార్తె పురందేశ్వరి భర్త అయిన డాక్టర్ దగ్గుబాటి… Read More
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు… Read More
అమరావతి: అనంతపురం జిల్లా తమ్మిడిపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రంగును పెయింటింగ్… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. వంశీ వైఎస్సార్సీపీలో… Read More
అమరావతి: దేశ వ్యాప్తంగా ఇప్పుడు బిజెపి హవా నడుస్తోందనీ, అయితే ఇది ఎల్లకాలమూ ఉండదనీ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. ఒక టివి ఛానెల్కు… Read More
ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్… Read More
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్లమెంట్ ఆఫీసులో వారికి కేటాయించిన కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్లోని వివిధ రాజకీయ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం నేడు రాష్ట్రంలో… Read More
అమేఠీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్పై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.రాహుల్ నామినేషన్ను ఆమెదించినట్టు అమేఠీ రిటర్నింగ్ అధికారి సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా… Read More
అమేఠీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీలో దాఖలు చేసిన నామినేషన్ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిటర్నింగ్ అధికారి రాంమనోహర్ మిశ్రా రాహుల్ నామినేషన్… Read More