న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం లోక్ సభలో తన వ్యాఖ్యాలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను...
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త ఒకరు వేసిన పరువునష్టం కేసులో గురువారం ముంబై కోర్టుకు హాజరయిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, దాడులు మొదలయ్యాయనీ, తనకు ఈ పోరాటం సరదాగానే ఉందనీ...