అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలలో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజా ఉద్యమానికి తలవొగ్గి ముఖ్యమంత్రి కెసిఆర్ యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ...
కర్నూలు: యురేనియం తవ్వకాలు నిలిపివేసే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. సేవ్ నల్లమల, సేవ్ ఆళ్లగడ్డకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ అఖిలప్రియ సోమవారం ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు...
20,000 ఎకరాల నల్లమల అడవిని నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మనం నదులను, చెరువులను కలుషితం చేశాం. తాగేందుకు నీరు దొరకని పరిస్థితి కి వచ్చాం. గాలి , నీరు కలుషితమవుతున్నాయి. కొన్ని నగరాలు...