కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరపున తొలిసారి లోక్సభకు ఎన్నికైన మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్లు ఓ ప్రత్యేక పాటకు నృత్యం చేశారు. దేశవ్యాప్తంగా వచ్చే నెలలో...
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఇద్దరు హీరోయిన్లు మిమీ చక్రవర్తి, నస్రత్ జహాన్ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు. వాళ్లిద్దరూ పార్లమెంటుకు మొదటిసారి వెళ్లిన ఆనందంలో ఓ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు....