1999 కార్గిల్ యుద్ధం తరువాతి కాలంలో పెద్దగా అనుభవంలోకి రాని జాతీయవాద అత్యుత్సాహం పుల్వామా దాడితో ఎగసిపడింది.ఇప్పటివరకు కాశ్మీర్ చూడని విధంగా ఫిబ్రవరి 14 నాడు ఒక… Read More
పుల్వామా దాడిలో నలభై మంది పారామిలటరీ జవాన్ల మరణానికి కారణమైన వారిని శిక్షించి తీరతానన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ కారణంగా దాడి పర్యవసానాల మీద… Read More
‘ప్రియాంకా గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో నవ్వుతోంది. రాబందులు’, అంకుర్ సింగ్ అనే ట్విట్టర్ ఖాతాదారుడు చేసిన పోస్టు ఇది. దానితో పాటు 11 సెకన్ల వీడియో కూడా… Read More
సోహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసుని తిరిగి విచారించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద ఉత్తర్వులని… Read More
కపిల్ సిబల్ మరోసారి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారు. మంగళవారం నాడు ఒకపక్క తన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దారిలో వ్యాపారవేత్త అనిల్ అంబానీపై ధ్యజమెత్తారు.… Read More
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్నయుపిఎ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ముసాయిదా నివేదికలో సిఫారసు చేసినట్లు తెలిసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక… Read More
ఢిల్లీ, ఫిబ్రవరి 11: పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, రాష్ట్రం పట్ల, ప్రాంతం పట్ల వివక్ష చూపించినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్… Read More
మూడున్నర సంవత్సరాల క్రితం రాజధాని అమరావతి నగరం శంఖుస్థాపనకు వచ్చిపుడు ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంత అవమానించాలో అంత అవమానించింది.… Read More
ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదికి పౌరసత్వం బిల్లు నిరసన సెగ ఎదురయింది. అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న పౌరసత్వ బిల్లు… Read More
లేహ్, ఫిబ్రవరి 3: లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని, రాజకీయాలను ఈ ఐదేళ్ల పాలనలో దేశం నుండి తరిమికొట్టామని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఆదివారం జమ్ము, కాశ్మీర్లో… Read More
ఢిల్లీ, ఫిబ్రవరి 1: సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టింది. శుక్రవారం 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ మంత్రి… Read More
ఢిల్లీ,జనవరి 26: ప్రధానమంత్రి మోది తన బహుమతులను ‘నమామి గంగే’ ప్రాజెక్టుకోసం వేలం వేయనున్నారు. దేశ ప్రధానిగా మోదీ గత నాలుగున్నరేళ్ల కాలంలో దేశ,విదేశాల్లో పలుచోట్ల పర్యటించిన… Read More
వారణాశి(ఉత్తర్ప్రదేశ్),జనవరి 26: రిపబ్లిక్డే ని పురస్కరించుకొని వారణాశిలో ముస్లిం యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. సారే జహాన్సే అఛ్చా హిందుస్థాన్ హమారా అంటూ నినాదాలు… Read More
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారతరత్నతో గౌరవించడం ద్వారా బిజెపి ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వదలచుకొన్నది? చాలా దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్నందుకు, అనేక పదవులను… Read More
‘నాకు అందిన గొప్ప బహుమతి బిజెపి నుంచీ, ఆర్ఎస్ఎస్ నుంచీ వచ్చే తిట్లు. ప్రధాని మోదీ నన్ను దూషించినప్పుడల్లా వెళ్లి ఆయనను కౌగలించుకో బుద్ది వేస్తుంది’,… Read More
(ఫొటో ఎన్డిటివి సౌజన్యంతో ) ఢిల్లీ, జనవరి 25: సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోది చేపట్టిన ఉత్తరాల కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున తరుణంలో… Read More
వారణాశి(ఉత్తర్ప్రదేశ్),జనవరి 24: రోజు రోజుకు ప్రియాంక రాక పట్ల కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. రానున్న ఎన్నికల్లో ప్రధాని మోదీపై ప్రియాంక పోటీ చేయాలని కోరుతూ… Read More
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ట్విట్టర్ బాణం వదిలారు. దేశ రాజధానిలో పరిపాలన స్తంభింపజేయడం రాజద్రోహం కాదా అని ఆయన ప్రశ్నించారు. ‘కన్నయ్య… Read More
దేశంలో రెండవ పెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కూడా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బాట పట్టనుందా అంటే అవుననే వినబడుతోంది. రోజురోజుకీ పోటీ తీవ్రమవుతున్న విమానయాన రంగంలో… Read More
‘ద హిందూ’ ఆంగ్ల దినపత్రిక రఫేల్ స్కామ్పై శుక్రవారం ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా కాంగ్రెస్, సిపిఎం మోదీ ప్రభుత్వంపై దాడికి దిగాయి. భారత… Read More
తిరువనంతరపురం(కేరళ), జనవరి 16: ప్రధానమంత్రి మోదీ పర్యటనలో ఆంక్షలు వివాదాస్పదంగా మారాయి. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పధ్మనాభ స్వామి ఆలయానికి ప్రధాని మోదీతోపాటు వెళ్ళనీయకుండా ప్రధానమంతి… Read More
ఢిల్లీ పోలీసులు జెఎన్యు స్టూడెంట్స్ యూనియన్ మాజీ నాయకుడు కన్నయ్య కుమార్పై దేశద్రోహం నేరం కింద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మూడేళ్ల క్రితం ఢిల్లీ జవహర్లాల్… Read More
సిబిఐ అంతర్గత పోరు మొదలయినప్పటి నుంచీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సివిసి) కెవి చౌదరి పేరు కూడా వార్తల్లో ఎక్కువ వస్తోంది. తాజాగా కాంగ్రెస్ ఆయన వెంటనే… Read More
ఢిల్లీ, జనవరి13: కోడి కత్తి కేసులో తన ప్రమేయం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అరోపించారు. ఆదివారం… Read More
అమరావతి, జనవరి 12: రెండు చేతులులేని వారికి 10 వేల రూపాయల వంతున పింఛన్ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం రాజధానిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి… Read More
ఉత్తరప్రదేశ్ రాజకీయ సమీకరణలు తేలిపోయాయి. కాంగ్రెస్తో కలిసేది లేదని అఖిలేష్ యాదవ్, మాయావతి తేల్చి చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ… Read More
తానంటే గిట్టని ఒక వ్యక్తి చేసిన ఆధారాలు లేని, తప్పుడు ఆరోపణల కారణంగా తనను పదవి నుంచి తొలగించారని సిబిఐ మాజీ డైరక్టర్ అలోక్ వర్మ వ్యాఖ్యానించారు.… Read More
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలలో, విద్యావకాశాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. మంచిచెడ్డలు విచారించేందుకు… Read More
ఢిల్లీ, జనవరి 10: ప్రధాని నరేంద్ర మోదితో గురువారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ… Read More
భారతదేశంలో సైన్స్ కాంగ్రెస్ వార్తలకు మీడియా మొదటినుంచీ చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన సైంటిఫిక్ టెంపర్మెంట్కు కనీసం ఆ సీజన్లో గౌరవం… Read More
నమో కమ్ ఎగైన్ ఢిల్లీ, జనవరి 9: మళ్ళీ మీరే రావాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎపిలో ఫ్లెక్సీలు వెలిసిన తరహాలో దేశ ప్రధాన మంత్రి… Read More
ఇక ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో టిడిపి సంగతి చూడాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. వరస వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఆయన రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలను రానున్న… Read More
కోడికత్తితో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై దాడి చేసిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు అసంతృప్తి కలిగించింది.… Read More
ప్రధాని నరేంద్ర మోదీ ఎఎన్ఐ వార్తా సంస్థ ఎడిటర్కు ఇచ్చిన ఇంటర్వ్యూను కాంగ్రెస్ పార్టీ ‘ఫిక్సింగ్’గా అభివర్ణించింది. చాలకాలం తర్వాత ప్రధాని ఓ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారు.… Read More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్రోశంతో మాట్లాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎందుకు ఆక్రోశం అన్నది మాత్రం ఆయన వివరించలేదు. ఎఎన్ఐ వార్తా సంస్థకు మంగళవారం… Read More
మూడు రాష్ట్రాల ఎన్నికలలో పరాజాయంపై ప్రధాని మోదీ మొదటిసారి నోరు విప్పారు. అది అంత పెద్ద విషయం కాదని తేలిగ్గా తీసిపారేశారు. 2018 చాలా సత్ఫలితాలను ఇచ్చిన… Read More
ఢీల్లీ, డిసెంబర్ 30: సులభతర వాణిజ్యంలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 51వ ఎపిసోడ్లో ఆదివారం మాట్లాడుతూ… Read More
ఇన్నాళ్లకు ఆరెస్సెస్ నేతలు పరోక్షంగానయినా ఒప్పుకున్నారు. ఎన్నికల సీజన్లో రామజన్మభూమి వివాదం రాజుకోవడం చాలాకాలం నుంచీ జరుగుతోంది. అయోధ్యలోని వివాదస్థలంలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్ను సంఘపరివార్, బిజెపి… Read More
ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి చెడ్డ రోజులు ప్రారంభం అయినట్లున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికలకు రిహార్సల్గా అందరూ భావించిన మొన్నటి అయిదు… Read More
మనం చాలా గౌరవించే ఒక పెద్దమనిషి సంకుచితంగా ఆలోచిస్తున్నట్లు కనబడితే మనం ఏమనుకుంటాం? అదేంటి అంత పెద్దమనిషికి పెద్ద మనసు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతాం. ఆ పెద్దమనిషి… Read More
ఈశాన్య భారతం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. బ్రహ్మపుత్ర మీద నిర్మించిన ఈ వంతెన అస్సాం, అరుణాచల్… Read More