(న్యూస్ అర్బిట్ డెస్క్) గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తుండంతో తీర ప్రాంతవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175గేట్లు పూర్తిగా ఎత్తివేసి...
నిడదవోలు, జనవరి 7: ప్రధాని నరేంద్ర మోదీకి నందమూరి తారక రామారావు పేరు ఎత్తే అర్హత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా,...
ఢిల్లీ జనవరి3 : సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్పై విచారణ జరిగింది. ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవనీ, స్టాప్ వర్క్ ఆర్డర్ని పదే...
కాకినాడ జనవరి3: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోదీ ప్రజలను మోసం చేశారన్నారని ఆయన అన్నారు....
జాతీయ పార్టీల ప్రమేయం లేకండా ఏ ఫ్రంట్ కూడా మనుగడ సాగించలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజిక్కడ ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరుతూ ఒడిశా సీఎం...
అమరావతి, డిసెంబర్ 24: కాంక్రీట్ పనుల్లో చైనా రికార్డు అధిగమించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు, పోలవరానికి తొలిగేటు బిగింపు శుభ సందర్బం అని ఆయన...