NewsOrbit

Tag : polavaram

న్యూస్ రాజ‌కీయాలు

పోల‌వ‌రంలో ‘ బొర‌గం ‘ ను ప‌క్క‌న పెట్టి జ‌న‌సేన‌కు ఇస్తే బంగారు ప‌ల్లెంలో వైసీపీకి ఇచ్చిన‌ట్టే…!

టీడీపీ – జ‌న‌సేన పొత్తుల్లో ముందు నుంచి ఒక చ‌ర్చ బ‌లంగా ఉంది. అయితే జ‌న‌సేన ప‌క్కాగా గెలిచే సీట్లే తీసుకోవాలి.. జ‌న‌సేన‌కు సంస్థాగ‌తంగా బ‌లం ఉన్న సీట్లు.. లేదా టీడీపీ స‌పోర్ట్ చేస్తే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: పోలవరం నిర్వాసితులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

sharma somaraju
CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలపై బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వరద...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan in Delhi: ఢిల్లీకి సీఎం జగన్ ..అసలు నిజాలివేనా..!? బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే..!?

Special Bureau
YS Jagan in Delhi: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపి విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు..!!

sharma somaraju
Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపిపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన అఖిల పక్ష...
ట్రెండింగ్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Bjp: ఏపీకి నిధుల వరద.. అయిదు జాతీయ రహదారులకు భారీగా నిధులు..!!

Muraliak
Bjp : బీజేపీ Bjp ఏపీకి భారీగా నిధుల వరద పారింది. దీంతో జాతీయ రహదారులకు మహార్దశ పట్టనుంది. రాష్ట్రంలోని జాతీయ రహదారులకు వేల కోట్లు కేటాయిస్తూ కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బిగ్‌ బ్రేకింగ్ – హుటాహుటిన డిల్లీ బయలుదేరిన జగన్ మోహన్ రెడ్డి ?

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జీవనాడి ప్రాజెక్ట్ అయిన పోలవరం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కొద్దిగా స్పీడ్ పెంచింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో..ఈ ప్రాజెక్టుని కేంద్రం...
న్యూస్ రాజ‌కీయాలు

కీలక అంశాల పరిష్కారంకై అమిత్‌షాకు ఏపి సీఎం జగన్ వినతి

sharma somaraju
  ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సమావేశం కొనసాగింది. ప్రధానంగా వరద సాయం, పోలవరం ప్రాజెక్టు సవరించిన...
న్యూస్ రాజ‌కీయాలు

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న ఏపి సీఎం వైఎస్ జగన్

sharma somaraju
  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్ అయదు గంటల ప్రాంతంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రాత్రి 9...
న్యూస్ సినిమా

పోలవరంలో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అనుష్క..!!

sekhar
సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అనుష్క అరుంధతి, బాహుబలి  సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా జేజెమ్మ పాత్రలో అనుష్క నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చంద్రబాబు చేసింది తప్పే : పోలవరం మీద మీ మాటేమిటి జగన్

Special Bureau
  1990 కాలంలో మైక్ సెట్ అనేది పెద్ద వినోద సాధనం. మైక్ సెట్ చుట్టూ చేరి పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా ఉండేది కాదు. మైక్ చేతిలో దొరికితే పాపం…. ఆ...
న్యూస్ రాజ‌కీయాలు

వచ్చే డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి చూస్తాం.. !!

sharma somaraju
  పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపి అసెంబ్లీలో బుధవారం పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆశయం తీర్చకుండా విగ్రహమేలా! : ఇది ఇప్పుడు అవసరమా జగన్?

Special Bureau
కొన్ని తల తిక్క పనులు వల్ల కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఇల్లు కట్టకుండా నే గృహప్రవేశం కార్డులు పంచితే నవ్వులపాలు అవుతాం. జగన్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజల్లో ప్రభుత్వ ఇమేజిని దిగజార్చేలా...
న్యూస్

నేనింతే !పోషించేది ప్రతిపక్ష పాత్రనే!!కుండ బద్దలు కొట్టిన ఉండవల్లి!!

Yandamuri
తాను ప్రతిపక్ష పాత్రనే పోషిస్తానని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ స్పష్టం చేశారు.ముఖ్యమంత్రిని పొగడాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా జగన్ పై...
న్యూస్

పెట్టీకేసుల్లో కాదు పెద్ద లాయర్లను పెట్టి పోలవరంపై పోరాడండి: మళ్ళీ జగన్ సర్కారుపై ఉండవల్లి మార్క్ పంచ్ డైలాగులు!!

Yandamuri
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి తనదైన శైలిలో జగన్ ప్రభుత్వానికి చురకలు వేశారు.ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు ఇస్తామని కేంద్రం రాసిన లేఖ మీద తిరగబడాల్సిన...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ , జ‌గ‌న్ ఒకే టీం అంటూ …టీడీపీ ఏం చేస్తుందో తెలుసా?

sridhar
రాజ‌కీయాలు ఎంతో చిత్ర‌మైన‌వి. అంతు చిక్క‌ని ప‌రిణామాల‌కు పాలిటిక్స్ కేరాఫ్ అడ్ర‌స్ . అదే రీతిలో అయోమ‌యం క‌లిగించే విమ‌ర్శ‌లు , ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు సైతం అదే రాజ‌కీయాలు చిరునామా.   అలాంటి రాజ‌కీయాల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ద‌మ్ము ఏంటో తేల్చే స‌వాల్ విసిరిన వీర్రాజు

sridhar
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీ త‌రచుగా చేసే ఆరోప‌ణ‌లో ఒక‌టి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు త‌ర‌చుగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతార‌ని.   ఇది...
న్యూస్ రాజ‌కీయాలు

వైజాగ్‌కు జ‌గ‌న్ ఇంకో గుడ్ న్యూస్‌….

sridhar
నీటి పారుదల శాఖపై క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారు. ఆ క్రమంలో...
Featured న్యూస్ రాజ‌కీయాలు

పోలవరం విషయంలో క్లారిటీ కోసం ఢిల్లీకి జగన్..??

sekhar
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మొండి గా వ్యవహరించి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక్క స్థానంలో కూడా గెలవలేక...
Featured న్యూస్

తొంగి తొంగి చూస్తున్న ‘చంద’మామ!ఇప్పుడైతే వర్కవుట్ అవుతుందని ధీమా!!

Yandamuri
ఒకరికి శత్రువు మరొకడికి మిత్రుడు అన్న పాలసీని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.పోలవరం ప్రాజెక్టు నిధుల మంజూరు విషయంలో కేంద్రానికి జగన్ ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతున్న నేపధ్యంలో...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ మాట‌ల‌తో బాబుకు బీపీ పెంచుతున్న వీర్రాజు

sridhar
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించింది మొద‌లు సోము వీర్రాజు టీడీపీని ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వివిధ అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ, ఆయ‌న టీడీపీ పాల‌న‌లోని అవ‌క‌త‌వ‌క‌ల‌ను ఎత్తి చూపుతున్నారు. తాజాగా...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌కు రాజ‌కీయం నేర్పిస్తున్న బీజేపీ?!

sridhar
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌రిపాల‌న ప‌గ్గాలు కైవ‌సం చేసుకున్న వైఎస్ఆర్‌సీపీ గురించి గ‌త కొద్దికాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీకి వైసీపీ ఎంతో ద‌గ్గ‌ర అని పేర్కొన‌డ‌మే...
Featured న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌కు ఢిల్లీ గుడ్ న్యూస్‌… మోదీజి మంచి మాట చెప్పారుగా

sridhar
గ‌త కొద్దిరోజులుగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఊప‌రి స‌ల‌ప‌నివ్వ‌కుండా మారిపోయిన ఉదంతంలో ఉప‌శ‌మ‌నం దొరికింది. ఏపీకి వ‌ర‌ప్ర‌దాయిని అనే పేరున్న పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్రం కీలక నిర్ణ‌యం తీసుకుంది....
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ దక్షతకు అగ్నిపరీక్ష పెడుతున్న ఆ రెండు అంశాలు! వాట్ నెక్స్ట్?

Yandamuri
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అతి కీలకమైన రెండు అంశాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కనుక మెతకవైఖరి అవలంబిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యం అయ్యే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.కేంద్రం మెడలు...
న్యూస్ మీడియా రాజ‌కీయాలు

ఆ మీడియా సంస్థ‌ల‌పై బాబు అప్‌సెట్

sridhar
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు మీడియాతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు,...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ కీలక నేత బోస్ ఏంటి ఇలా మాట్లాడారు..!?

Special Bureau
  (కాకినాడ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటి వరకు రాష్ట్రంలోని వైసీపీ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వస్తున్నది. రాజ్యసభలోనూ వైసీపీ సహకరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో...
న్యూస్ రాజ‌కీయాలు

పోలవరం పూర్తి చేయడానికి కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో జగన్ సర్కార్..!!

sekhar
తండ్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి కలలుకన్న ప్రాజెక్ట్ అదే విధంగా ముఖ్యమంత్రి అయ్యాక జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ పోలవరం. కాగా  పోలవరం విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇక మాకు పోలవరం...
న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్ ని టార్గెట్ చేయటంలో కొడాలి నాని ని మించిపోయిన అనిల్ కుమార్ యాదవ్..!!

sekhar
నారా లోకేష్ ని గానీ చంద్రబాబుని గాని విమర్శించడంలో ముందు ఉండే నాయకుడు కొడాలి నాని. ఏలాంటి సందర్భంలో అయినా వైసీపీ పార్టీ తరఫున కొడాలి నాని గాని… లోకేష్ గురించి మాట్లాడటం మొదలుపెడితే...
ట్రెండింగ్ న్యూస్

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమా..!!

sekhar
పోలవరం ప్రాజెక్టు విషయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై మాజీ ఇరిగేషన్ మంత్రి టిడిపి నేత దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం సబ్జెక్టు తెలుసుకోకుండా ఎలా పడితే అలా...
న్యూస్ రాజ‌కీయాలు

బిజెపి జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి  సంచలన వ్యాఖ్యలు..!!

sekhar
ఏపీ రి ఆర్గనైజేషన్ యాక్ట్ పై ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ వేసి ఆరు సంవత్సరాల ఆరు మాసాలు అయింది. దేనికైనా కౌంటర్ వేయాలంటే నెలలోపు వేయాలి. 2014 మే 5వ తారీఖు ఇవాల్టి...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ బీజేపీ కి టెన్షన్ పుట్టిస్తున్న పోలవరం..!!

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మంచి దూకుడు మీద ఉన్న సమయంలో పోలవరం సమస్య వచ్చి పడింది. పోలవరం అంచనాలు బిల్లుల చెల్లింపుల్లో టిడిపి పై అవినీతి ఆరోపణలు చేసేది బిజెపి. కేంద్రానికి రాష్ట్రంపై...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కి పోలవరమే అతిపెద్ద ఛాలెంజ్ ! ఏమాత్రం తేడా వచ్చినా రిస్కే!!

Yandamuri
పోలవరం ప్రాజెక్టు వైసిపి ప్రభుత్వానికి పెను భారంగా మారే సూచనలు గోచరిస్తున్నాయి.ఈ ప్రాజెక్టు విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కారుకు షాక్ ఇచ్చింది.పోలవరం ప్రాజెక్టుకయ్యే నిర్మాణ వ్యయాన్ని మాత్రమే కేంద్రం ఇస్తుందని,నిర్వాసితుల నష్టపరిహారం...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ టార్గెట్ ఫిక్స్ ..! లెక్క సరిచేయడమే పని ..!!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) 11 కేసుల్లో ఏ 1 ముద్దాయి..! 43వేల కోట్ల అవినీతి చేశారంటూ చార్జిషీట్లు..! 16 నెలల జైలు..! తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి సంపాదనను...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌కు కేంద్రం గుడ్ న్యూస్‌… నిజంగా తీపి క‌బురే

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కేంద్ర ప్ర‌భుత్వం తీపిక‌బురు వినిపించింది. పోలవరం ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖా...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌కు ఢిల్లీ నుంచి తీపిక‌బురు వినిపించిన విజ‌య‌సాయిరెడ్డి

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌మ్మిన‌బంటు అనే పేరున్న పార్టీ ఎంపీ వి.విజ‌యసాయిరెడ్డి  తాజాగా ఏపీ సీఎంకు తీపిక‌బురు వినిపించారు. పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిలను వెంటనే...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ + చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ :: కేంద్రం డైరెక్టుగా ల్యాండ్ అవుతోంది! 

sridhar
పోల‌వ‌రం ప్రాజెక్టు. ఏపీ ప్ర‌జ‌ల దీర్ఘ‌కాల ఆకాంక్ష‌. ఏపీ దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌ల‌. ప్ర‌స్తుత సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ల‌క్ష్యం, మాజీ సీఎం చంద్ర‌బాబు ఆకాంక్ష కూడా. ఈ...
న్యూస్

బ్రేకింగ్ : తెరమీదకి మళ్ళీ పోలవరం మ్యాటర్ .. ఉలిక్కిపడ్డ ఏపీ ప్రజలు !

sridhar
టీడీపీ సీనియర్‌ నేత,మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మ‌రోమారు ఏపీ ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ త‌ర‌ఫున వివిధ అంశాల‌పై స‌మ‌గ్రంగా మాట్లాడే నేతల్లో ఒక‌రిగా పేరున్న ఆయ‌న తాజాగా ఏపీ...
న్యూస్

జగన్ పేషీలో స్ట్రాంగ్ డిస్కషన్: ‘ఆ రోజు’ కోసం అందరి ఎదురుచూపులు!

CMR
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్ తీరు ప్రత్యేకం. ఎవరు అవునన్నా కాదాన్నా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్ మార్కు సుస్పష్టం అనేది చాలా మంది చెప్పే మాట. సాగునీటి...
రాజ‌కీయాలు

‘పోడు భూముల హక్కపత్రాలు ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో మంగళవారం సిపిఐ నేతలు...
రాజ‌కీయాలు

‘పట్టిసీమ విలువ తెలిసిందా!?’

sharma somaraju
అమరావతి: విజనరీ లీడర్‌కి, పాయిజన్ లీడర్‌కి తేడా ఎంటో తెలుసా అని ప్రశ్నించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందుగానే పసిగడ్డి నివారణ చర్యలు...
టాప్ స్టోరీస్

పోలవరం నిర్మాణంపై మళ్లీ స్టే!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) అమరావతి: పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన అప్పీలులో...
టాప్ స్టోరీస్

పోలవరం పనులకు ‘మేఘా’ భూమిపూజ

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్‌లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...
రాజ‌కీయాలు

పోలవరంలో అవినీతి ఎక్కడ?

Mahesh
ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి...
టాప్ స్టోరీస్

పోలవరం ‘అవినీతి’పై ఉత్తర్వులకు హైకోర్టు నో!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టులో ‘అవినీతి’ జరిగిందనే ఆరోపణలపై సీబీఐతో విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి.. విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పోలవరం...
టాప్ స్టోరీస్

జగన్ ట్రంప్ కన్నా ఎక్కువా?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి వచ్చారు. విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులు, రివర్స్ టెండరింగ్...
టాప్ స్టోరీస్

వైసిపి, టిడిపి దొందూదొందే

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలు దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన...
రాజ‌కీయాలు

‘ఆ లాజిక్, మ్యాజిక్ అందరికీ తెలుసు!’

sharma somaraju
అమరావతి: ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో కుట్టు కట్టించినట్లుంది జగన్మోహనరెడ్డి తెలివితేటలు అని టిడిపి నేత నారా లోకేష్ విమర్శించారు. పోలవరంలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్...
టాప్ స్టోరీస్

కోర్టు మొట్టికాయలపై సమీక్ష లేదా?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అవినీతికి తావులేని పాలన అందిస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు న్యాయ సమీక్షకు నిలబడటం లేదు. చంద్రబాబు నాయకత్వంలోని గత ప్రభుత్వం భారీ స్థాయిలో అవినీతికి...
రాజ‌కీయాలు

‘మీ కమీషన్ తగ్గింది’

sharma somaraju
అమరావతి: పోలవరం పవర్ హౌస్ పనులకు గతంలో 3455 కోట్ల రూపాయలకు కోట్ చేసిన మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పుడు 2810 కోట్ల రూపాయలకు ఎలా కోట్ చేసిందని మాజీ జలవనరుల శాఖ మంత్రి,...
టాప్ స్టోరీస్

వంద రోజుల పాలనపై పవన్ తూర్పార!

sharma somaraju
  అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలనలో పారదర్శకత,  దార్శనికత లోపించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. జగన్ వందరోజుల పాలనపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో రూపొందిన 33 పేజీల నివేదికను శనివారం...
టాప్ స్టోరీస్

పిచ్చా?.. రాష్ట్రానికి పట్టిన శనా?

Mahesh
అమరావతిః పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.  ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన...