హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్గుడా జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. నకిలీ ఈమెయిల్ అడ్రస్ సృష్టించారనే అభియోగాలపై నమోదైన కేసులో బెయిలు మంజూరు చేయాలని… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. శనివారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా టెన్షన్ వాతావరణం… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఎంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నప్పటికీ హుజూర్నగర్ ఉపఎన్నిక రంగంలో అధికారపక్షం టిఆర్ఎస్కు వాతావరణం అంత అనుకూలంగా కనబడడం లేదు. ముందు… Read More
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్కు చెందిన ఎర్రవల్లి ఫామ్హౌస్లో విధి నిర్వహణలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఏ వెంకటేశం అనే స్పెషల్… Read More
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా… Read More
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మె ఉదృతం అయిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తున్నది. గవర్నర్ తమిళసై నేడు ఢిల్లీ బయలు దేరి వెళుతున్నారు. సాయంత్రం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో ఇప్పుడు ఫైర్ తగ్గిందా? ఎమ్మెల్యేగా ఓడిన సమయంలోనూ కేసీఆర్ పై విమర్శలతో… Read More
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. గత గవర్నర్ నరసింహన్ కూడా… Read More
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజా మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం ఉదయం ఆదాయపన్ను… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్… Read More
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణలో… Read More
హైదరాబాద్: యూనిఫామ్లో ఉన్న పోలీసు అధికారులు బతుకమ్మ సంబరాల్లో ఆడుతూ పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా తెలంగాణలో ప్రతి… Read More
విశాఖ:ఒడిషా దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల రాబోయే 24 గంటల్లో కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో సమ్మె చేస్తున్న 48 వేల మంది ఆర్టీసీ కార్మికులనూ, ఉద్యోగులనూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క దెబ్బతో డిస్మిస్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై… Read More
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను ఓయూ విద్యార్థి సంఘం నేత సురేంద్ర సింగ్ దాఖలు చేశారు. అయితే ఆదివారం కోర్టుకు… Read More
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు సానుకూల వైఖరితో చర్చించి పరిష్కరించుకోవాలనుకుంటున్న తరుణంలో విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ… Read More
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు శివాజీ మళ్లీ తెరపైకి వచ్చారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి తోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… Read More
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సెక్రటేరియెట్ భవనాలను కూల్చకూడదని తెలంగాణ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కెసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి… Read More
ఊరంతా విష జ్వరాలతో మూలుగుతూ వణికిపోతోంది హాస్పిటల్స్ అన్ని తిరణాల్లాగా కిటకిట లాడుతున్నాయి పసిపిల్లల్ని భుజాన వేసుకొని జనం గంటలతరబడి క్యూలో నిల్చుంటున్నారు వాళ్ళకి కనీసం బెంచీలు… Read More
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని… Read More
హైదరాబాద్: అధికార టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మాజీ మంత్రులు పలువురు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని మాజీ… Read More
(ఫైల్ ఫోటో) హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం ఆయన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను… Read More
తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుటుంబ సమేతంగా తమిళనాడు కంచిలోని శ్రీఅత్తి వరదరాజస్వామి వారిని దర్శించుకునేందుకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరారు.… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వివిధ రాజకీయ పార్టీల నుండి బిజెపిలో చేరాలని ఆలోచన చేస్తున్న నేతలకు ఆషాడ మాసం అడ్డంకిగా మారింది. కేంద్రంలో రెండవ సారి అధికారాన్ని… Read More
న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ అనర్హత వేటు వ్యవహారంలో టిఆర్ఎస్ బహిష్కృత నేత రాములు నాయక్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం… Read More
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసిఆర్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన… Read More
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుండి మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలు అధికార… Read More
హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టిఆర్ఎస్లో సిఎల్పి విలీనాన్ని నిరసిస్తూ… Read More
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారపక్షాల మధ్య సుహృద్భావం వెల్లివిరుస్తోంది. మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి ఒకే కారులో రాజ్భవన్లో ఇఫ్తార్ విందుకు వెళ్లారు. నిన్న హైదరాబాద్లోని… Read More
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు నేడు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.… Read More
హైదరాబాదు: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్ శాసనసభాపక్షంలో కలిపేసుకునేందుకు అధికారపక్షం అనుకున్నట్లుగానే పావులు కదిపింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరిపోగా తాజాగా తాండూరు… Read More
హైదరాబాదు: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వరంగల్, నల్లొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్… Read More
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సి) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను ఎన్హెచ్ఆర్సి సుమోటాగా స్వీకరించింది.… Read More
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని 2005లో నందమూరి… Read More
బాన్సువాడ: రాష్ట్రంలో కేసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ… Read More
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగలనున్నది. ఆ పార్టీ శాసన సభ పక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేస్తూ లేఖ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు ఫిరాయింపు… Read More
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది జనసేన పార్టీ తేల్చుకోలేక పోతుంది. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో… Read More
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డేటా చోరీ కేసు వ్యహారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన… Read More
హైదరాబాద్: తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేసున్నారంటూ వైసిపి నేత లక్ష్మీ పార్వతి సోమవారం డిజిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మీ పార్వతి… Read More
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ముగిసిన వేళ డేటా చోరీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు… Read More
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ అందజేశారు.… Read More
హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులనో లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో,అది కాకపోతే సంబంధిత కేబినెట్ మంత్రినో ఆశ్రయిస్తారు. అయితే… Read More
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఆదివారం రాత్రి 10… Read More