(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్, కార్యదర్శి మధ్య జరుగుతున్న వ్యవహారం చివరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రేకరణ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ఎఫ్సిఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్… Read More
పొలిటికల్ మిర్రర్ డబ్భై ఏళ్ల వయసు...! నిండా నిండిన ఆత్మరక్షణ ధోరణి... భవిష్యత్ పై బోలెడంత బెంగ... రేపటికి తనతో ఎవరుంటారో, ఎవరు మారతారో తెలియని గందరగోళం...… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించడానికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను చేపడుతున్నామని టీడీపీ… Read More
అమరావతి : ఆంద్రప్రదేశ్లో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. వెయిటింగ్లో ఉన్న అయిదుగురుకి పోస్టింగ్లు లభించాయి. అలాగే మరో 20 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్… Read More
అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో నేటి సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం భేటీ కానున్నది. శాసనమండలి రద్దు… Read More
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు’ మూడో దశ… Read More
పొలిటికల్ మిర్రర్ పీకేపై ఈగ కూడా వాలకూడదు. పీకేకి దోమ కూడా కుట్టకూడదు. పికెపై కనీసం మారు మనిషి నీడ పడకూడదు. పీకే మన రాష్ట్రానికి 'ముఖ్యమంత్రి'… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా.... వైసీపీ ఎంఎల్ఏ గుడివాడ… Read More
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఎట్టకేలకు ఉరి తీత తేది ఖరారు అయింది. మార్చి మూడవ తేదీ ఉదయం ఆరు గంటలకు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీపాలసీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం కొత్తగా 30… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలోని పేదింటి ఆడపడుచులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కానుకుల కోసం పెండింగ్లో ఉన్న రూ.270… Read More
హైదరాబాద్ : దిశ ఘటనపై సినిమా తీయాలని నిర్ణయించుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు శంషాబాద్ ఏసిపిని కలిశారు. దిశ ఘటనకు సంబంధించిన వివరాలను సమగ్రంగా… Read More
అనంతపురం: మైసూర్ నుండి బళ్లారి జిందాల్ ఫ్యాక్టరీ కి వెళుతున్న జెట్ విమానానికి సాంకేతిక లోపం తలెత్తడంతో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని… Read More
అమరావతి : ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అని ఎద్దేవా చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా… Read More
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో నేటి ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు నేరస్తులు హతమయ్యారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ చేపట్టిన ఈ ఆపరేషన్లో రాజా… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలోని యవత్మాల్లో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలైయ్యారు. ప్రయాణికులతో వెళుతున్న ఒక పికప్వ్యాన్ వంతెనపై… Read More
వైసీపీతో కలిస్తే బీజేపీతో కటీఫ్...! అమరవతిపై హామీతోనే బీజేపీతో దోస్తీ...! అమరావతి ఒక్క అంగుళం కూడా కదలదు..! జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయం...! సీఏఏ, ఎన్ఆర్సి… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముంబయి: ఐపీఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్ విడుదలయింది. ఐపీఎల్ నిర్వాహకులు వివరాలను అధికారిక వెబ్సైట్లో వెల్లడించారు. గత ఏడాది ఫైనల్కు చేరిన… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్ పాత్రికేయుడైన శ్రీనాథ్ను ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా… Read More
కర్నూలు: అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాలంటీర్ వ్యవస్థ పై అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం కల్గించింది. కర్నూల్ జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన… Read More
అమరావతి : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 17న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.… Read More
విశాఖపట్నం: విశాఖ భూకుంభకోణంపై సీబీఐ లేదా జుడీషియల్ విచారణ జరపాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ను విస్తృత పరిచినా ఉపయోగం… Read More
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వెయిటింగ్ లో ఉన్న 37 మంది డి ఎస్ పిలకు పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు డి ఎస్… Read More
విజయవాడ: బిజెపికి అతి విశ్వాసమైన మిత్రపక్షం వైసిపియేనని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఏన్ ఆర్ సికి ఓటేసి వచ్చి ఇక్కడ… Read More
అనగనగా ఓ పేదబ్రాహ్మణుడు. అతనేం చదువుకోనూలేదు - ఏ పనీ చెయ్యడమూ రాదు. ఫలితంగా అతగాడు కులవృత్తి అయిన పౌరోహిత్యం గానీ, మరో కులవృత్తి అయిన పఠన-పాఠనాలు… Read More
అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. ఎవరు యువకులు - ఎవరు ముసలివాళ్ళు అనేది తేల్చుకుందామా అని… Read More
అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖపై కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించి తిరిగి లేఖ రాశారు. కరోనా వైరస్ ప్రభావంతో చైనా అతలాకుతలం… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధి… Read More
పొలిటికల్ మిర్రర్ "అనగనగా ఓ ఐటీ అధికారి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో మాట్లాడారట. చంద్రబాబు బృందంలోని కొందరు నాయకుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో జరిగిన తనిఖీల్లో ఏమి బయటపడలేదని చెప్పారట.… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: ఈ ఉదయం పొగమంచు కమ్మేయడంతో విశాఖపట్నం విమానాశ్రయానికి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు ల్యాండింగ్ అయ్యే అవకాశం లేకపోవడంతో… Read More
మీడియా విలువలు పడిపోతున్నాయి. పత్రికలు పూర్తిగా దిగజారుతున్నాయి. తలో పార్టీ చెంగు పట్టుకుని, చీర చుట్టుకుని పూత పూసుకుంటున్నాయి. ఇక తెలుగునాట పత్రికల పరిస్థితి చెప్పే… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ప్రాంత రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ, తాను అండగా ఉండి పోరాడతాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దిపై, భావితరాల భవిష్యత్తుపై దృష్టిసారించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు సూచించారు. గత ఏడాది అత్యధిక పెట్టుబడులు ఆకర్షించి దేశంలోనే… Read More
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో తాజా అంశాలకు సంబంధించి కేంద్రం మద్దతు కోరుతూ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రెండు రోజుల కిందట ప్రధాని… Read More
పొలిటికల్ మిర్రర్ సీన్- 1 : సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు...! వీరి మధ్య… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావగారు, ప్రముఖ సువార్తకుడు బ్రదర్ అనిల్కుమార్కు కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆయన… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 40 నిముషాల పాటు భేటీ… Read More
విమానం ఒక వింత పక్షి. దానికి కడుపులో కూడా రెక్కలుంటాయి. అవే ఎయిర్ హోస్టెస్ లు. లేకుంటే కూర్చున్నవాళ్లు కూర్చున్నట్టే ఎలా అలా ఎగురుతారు? ఆ మనోహర… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలో రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడి కావడంతో టిడిపి అధినేత,… Read More
సినీ తెరపై తమ హీరోలను అందంగా చూడడానికే ఇష్టపడే అభిమానులకు ఇది కాస్తా ఇబ్బంది కరమైన వార్తా అయినా..., ప్రయోగాలు లేక మూసగా పోతున్న తెలుగు సినిమా… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం 59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక,… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలోని వైసీపీ పై కేంద్రంలోని బిజెపి వైఖరి మార్చుకున్నదా? ప్రస్తుతం జగురుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏపి… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతకోసం రోజుకు 1.62 కోట్ల రూపాయలు ఖర్టవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎస్పిజి భద్రత ఒక్క ప్రధానికి… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రిషి సనాక్ బ్రిటన్ నూతన ఆర్ధిక మంత్రిగా నియమితులయ్యారు. గత జూలై నుంచి ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్న రిషిని ఆర్ధికమంత్రిగా… Read More
అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కాబినెట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్కు చోటు ఇవ్వాలనుకోలేదని తనకు ఒక పుస్తకం ద్వారా తెలిసిందన్న… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సస్పెన్షన్ కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు కేంద్ర ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమంటూ ట్రైబ్యునల్లో ఏబీ… Read More