NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పవన్ పై కేసులు : ఆలోచిస్తున్న ప్రభుత్వం

జనసేన అధ్యక్షుడు పవన్ కాలేయం మీద కేసులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పోలీసులకు తగిన సూచనలు వెళ్లాయని, అయితే ప్రస్తుతం ఆయన నివర్ తుఫాను వాళ్ళ నష్టపోయిన రైతుల పరామర్శలో ఉన్న దృష్ట్యా పర్యటన అయిపోయిన వెంటనే కేసుల నమోదుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులకు కొన్ని ఆదేశాలు వచ్చినట్లు తేలింది.

గుంపులు వీడియోలు సేకరణ

నివర్ ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన బుధవారం మొదలు పెట్టారు. కృష్ణ, గుంటూరు జిల్లాల పర్యటన అనంతరం గురువారం చిత్తూర్, నెల్లూరు జిల్లాలు వెళ్లనున్నారు. అయితే పవన్ పర్యటనలో ఆసాంతం కార్యకర్తల కోలాహలం కనిపించింది. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచే గుంపులుగా ఉంటూ, కనీసం మాస్క్ లు పెట్టుకోకుండా కోవిద్ నిబంధనలు పూర్తిగా గాలికి వదిలి ప్రవర్తించిన తీరు ఆయన పర్యటన ఆసాంతం కనిపించింది. ఇప్పుడు దీని మీదనే పోలీసులు సీరియస్ గ ద్రుష్టి పెట్టినట్లు సమాచారం. ప్రతి చోట వీడియోలు తీసుకున్న పోలీసులు వద్ద పవన్ పర్యటన నిమిత్తం అనుమతులు తీసుకున్న జనసేన నాయకులను ఇప్పటికి పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. యువకులను కంట్రోల్ చేసుకోకపోతే ఇంకెందుకు అని, తమకు చెప్పిన విషయాలేవీ పవన్ పర్యటనలో అమలు కాలేదని వారించారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు , దాని తాలూకా ప్రభుత్వ ఆదేశాలు అమల్లో ఉన్నాయి. గుంపులుగా ఉన్న, ప్రభుత్వం సూచించిన విధంగా కాకుండా వాటిని బేఖాతరు చేసే వారిపై కేసులను నమోదు చేస్తుంది. దీనిపైనే పోలీసులు ఇప్పుడు ప్రధానంగా ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

పర్యటన అయ్యాక కేసులేన ?

పవన్ పర్యటన గురువారం సైతం ఉంది. చిత్తూర్ , నెల్లూరు జిల్లాల రైతులను పరామర్శిస్తారు. కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. ఈ తరుణంలో ఆయన మీద కేసులు నమోదు అంటే కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉన్న దృష్ట్యా ఇప్పుడు కాకుండా పర్యటన మొత్తం ముగిసాక
పవన్ తో పటు పర్యటన అనుమతులు తీస్కుని దాన్ని ఉల్లంఘించిన వరి మీద కేసులు నమోదుకు పోలీసులు సిద్దమవుతున్నట్లు సమాచారం.
* పవన్ పర్యటనలో కేవలం ఆయన తప్ప వచ్చినవారిలో ఎవరికీ మాస్క్ లు కనిపించలేదు. భారీగా వచ్చిన యువతను కంట్రోల్ చేయడం ఇటు పోలీసులకు సాధ్యం కాలేదు. కనీసం మాస్క్ లు పెట్టుకోవాలని పోలీసులు పదేపదే సూచించిన దాన్ని పట్టించుకున్న వారు లేరు. దీనిపై పొలిసు అధికారులు సీరియస్ అయ్యారు. దేశం మొత్తం మీద కరోనా నిబంధనలు ఉన్న దృష్ట్యా … ఇప్పుడు పవన్ పర్యటన వాళ్ళ కరోనా కేసులు పెరిగితే ఎవరిదీ బాధ్యత అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే యువత పై నియంత్రణ చేయలేనప్పుడు కార్యక్రమం ఎందుకు నిర్వహించారని నిర్వాహకుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కేసుల గురించి మాట్లాడేందుకు పొలిసు అధికారులెవరూ అంత ఆసక్తి చూపకున్న పవన్ పర్యటనకు వెళ్లిన మొత్తం నాలుగు జిల్ల్లా పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేయవచ్చని తెలుస్తోంది.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju