Breaking News: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(Konijeti Rosiah) ఈరోజు ఉదయం మరణించారు. కాంగ్రెస్(Congress) పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన.. రోశయ్య వైయస్ మరణం తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి..2009-2010 వరకు సీఎంగా రాణించారు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానికి ఎంతో నమ్మకస్తుడిగా పేరొందిన కొణిజేటి రోశయ్య తన పొలిటికల్ కెరియర్ లో దాదాపు ఆరు సంవత్సరాల పాటు.. ఆర్థిక మంత్రిగా రాణించారు.
2011-16 వరకు తమిళనాడు గవర్నర్ కాంగ్రెస్ పార్టీలో అధిష్టానికి ఎంతో నమ్మకస్తుడిగా పేరొందిన కొణిజేటి రోశయ్య తన పొలిటికల్ కెరియర్ లో పని చేయడం జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యం..తో.. లోబీపీ ఉండటంతో ఈరోజు ఉదయం మరింత పరిస్థితి ప్రమాదకరంగా మారటంతో స్టార్ హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు తీసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచారు. కొణిజేటి రోశయ్య మరణవార్త తెలుసుకుని తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.