Janhvi Kapoor: హీరోయిన్ జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితురాలే. దివంగత శ్రీదేవి కూతురిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటింది. హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ అతి తక్కువ టైంలోనే తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి పాత్రలైనా చేస్తూ విజయవంతంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం జరిగింది. బీచ్ ఒడ్డు లలో క్లీవేజ్ అందాలు చూపిస్తూ.. బికినీ షోలతో కొర్ర కారు హృదయాలలో ఎప్పటికప్పుడు తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకోవడం జరిగింది.
దక్షిణాది చలనచిత్ర రంగంలో ఫస్ట్ టైం తెలుగు సినిమా ద్వారా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన.. నటిస్తూ ఉండటంతో “దేవర” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్ కి సంబంధించి విడుదలైన ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగాయి. ఇదిలా ఉంటే భారతీయ చలనచిత్ర రంగంలో ఏ హీరోయిన్ వ్యవహరించని రీతిలో జాన్వికపూర్.. ఓ విషయంలో వ్యవహరిస్తూ ఉంటది. అదేమిటంటే ప్రతి మూడు నెలలకోసారి తిరుమల తిరుపతిలో శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సాంప్రదాయబద్ధమైన దుస్తులలో నిత్యం మూడు నెలలకోసారైనా తిరుమల తిరుపతిలో జాన్వీ కపూర్ కనిపిస్తూ ఉంటది. ఒక ఏడాదికి కనీసం ఆరు నుండి ఏడుసార్లు తిరుమలలో హడావిడి చేస్తూ ఉంటది.
ఇంతగా తిరుమల తిరుపతిలో జాన్వి కపూర్ భక్తి ప్రదర్శించడానికి పెద్ద రీజనే ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవికి తిరుమల శ్రీవారు అంటే చాలా ఇష్టం అంట. ఆమె తన కెరియర్ లో ఏదైనా సినిమా స్టార్ట్ చేయాలనుకున్న క్రమంలో లేదా మంచి పని ఇంకా వేరే ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది అట. ఇది గమనించిన జాన్వికపూర్… తన తల్లి శ్రీదేవి మాదిరిగానే.. తాను ఏదైనా పనికి పూనుకున్నప్పుడు మొదటగా తిరుమల తిరుపతిలో శ్రీవారిని దర్శించుకుంటదట. ఈ రకంగా తల్లి సెంటిమెంట్ అనుసరిస్తూ.. తనకి కూడా లక్ కలగాలని భావిస్తదట.
Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!