NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

16 నెలల పాలన తర్వాత జగన్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్..!!

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయి 16 నెలలు కావస్తోంది. పరిపాలన పరంగా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలు కంటిన్యూ చేశారు. అంతా బాగానే ఉన్నా కానీ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆయనకు పెద్ద బిగ్గెస్ట్ చాలెంజ్ గా మారినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలలో ఒక నిర్ణయం మూడు రాజధానులు.

Hospitals watering down Aarogyasri must face action, says Andhra Pradesh CM Jagan Mohan Reddy- The New Indian Expressఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం అభివృద్ధి అనేది అంతట జరగాలని. అంతేకాకుండా అమరావతిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో అవినీతి చేసిందని అనేక ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అంటూ ఒక నివేదిక కూడా అప్పట్లో రెడీ చేయడం జరిగింది. ఈ తరుణంలో మంత్రి వర్గం అందించిన నివేదికలో 4050 ఎకరాలు బినామీ పేర్లతో రాజధాని అమరావతి ప్రాంతంలో టిడిపి అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించడం జరిగింది. ఇదే విషయాన్ని నిండు అసెంబ్లీలో కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు.

 

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని విషయంలో రగడ జరుగుతున్న నేపథ్యంలో అవినీతి జరిగితే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న వాదనలు వస్తున్నాయి. మొదటిలో ఏపీ సిఐడి అధికారులు విచారణ చేస్తున్నట్లు అప్పట్లో కొంతమంది బాబు హయాంలో పని చేసిన అధికారులను విచారణ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. తెల్ల రేషన్ కార్డు దారులు అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు కొన్నట్లు వాళ్ళంతా టిడిపి పార్టీకి చెందిన పెద్దపెద్ద నాయకుల బినామీలు అన్నట్లు అప్పట్లో ప్రభుత్వం గుర్తించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

 

నిజంగా రాజధాని అమరావతి విషయంలో అవినీతి జరిగి ఉంటే జగన్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తాజాగా విపక్షాల నుండి కామెంట్లు వస్తున్నాయి. నిజంగా ఈ విషయంలో జగన్ చర్యలు తీసుకుంటే బిజెపి అడ్డుపడుతుంది అన్న భయం ఏమైనా ఉందా అనే వాదన మరోపక్క వినబడుతుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులు చేస్తున్న దీక్షకు ఇప్పుడు అరెస్టులు అని ప్రభుత్వం ముందుకు వెళ్తే అగ్గి రాజేసినట్లు  అవుతుందని ప్రభుత్వం భావిస్తోందా…? అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా పదహారు నెలల పాలన తర్వాత అమరావతి రాజధానిలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటం వైఎస్ జగన్ సర్కార్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా ఉంది అని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju