దేశంలో ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇంథన ధరల గురించి చెప్పాల్సిన పని లేదు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అసలే వేసవి కాలం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: పెరుగుతున్న విద్యుత్ ఛార్జిల భారం పేద, మధ్య తరగతి వర్గాలపై పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సారిగా విద్యుత్...
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో నెం.63ను హైకోర్టు కొట్టివేసింది. పిపిఏలపై ప్రభుత్వం నియమించిన కమిటితో చర్చలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటి...